Tragedy | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం సూరంపాలెంలో బుధవారం సాయంత్రం బాణాసంచాతయారి కేంద్రంలో ప్రమాదవాశాత్తు అగ్నిప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నలుగురు తెలుగువారు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని తూర్�
మహారాష్ట్రలోని నాగపూర్లో భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో తెలుగు కుర్రాడికి స్థానం దక్కింది.
అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సచివాలయ మహిళా వాలంటీర్ సమీపంలో గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన 12వ వార్డు