Road Accident | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ( East Godavari District) నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Milk Adulteration | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు.స్వరూప్నగర్కు చెందిన బండారు వీరలక్ష్మి( 60) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.
తనను మించినవారు లేరని చెప్పుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏ మాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలతో అభాసుపాలవుతున్నా, నెట్టింట్లో ట్రోలింగ్కు గురవుతున్నా.. తనదైన మార్క్ సెల్ఫ్ డబ్బాతో దూసుకెళ్తున్నారు.
Road accident | తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కాలినడకను విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీ భక్తుల పైకి కారు దూసుకెళ్లింది.
Tragedy | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం సూరంపాలెంలో బుధవారం సాయంత్రం బాణాసంచాతయారి కేంద్రంలో ప్రమాదవాశాత్తు అగ్నిప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నలుగురు తెలుగువారు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని తూర్�
మహారాష్ట్రలోని నాగపూర్లో భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో తెలుగు కుర్రాడికి స్థానం దక్కింది.