అమరావతి : ఒకవైపు భారీ వర్షాలు..మరోవైపు భూ ప్రకంపనలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నాం నుంచి అర్ధరాత్రి వరకు పలుమార్లు భూమి కంపించింది. జిల్లాలోని పలమనేరు, కరడిమడుగు మండలంలో భారీ శబ్ద�
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే బెంగళూరుతో పాటు
Vizag | ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఆదివారం తెల్లవారుజామున పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో విశాఖ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మురళీ నగ
చండీగఢ్: హర్యానాలోని ఝజ్జర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.3 తీవ్రత నమోదైంది. శుక్రవారం రాత్రి 8.15 గంటలకు ఝజ్జర్లో స్వల్ప భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మరోవైపు భూమి �