Vizag | ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఆదివారం తెల్లవారుజామున పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో విశాఖ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మురళీ నగ
చండీగఢ్: హర్యానాలోని ఝజ్జర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.3 తీవ్రత నమోదైంది. శుక్రవారం రాత్రి 8.15 గంటలకు ఝజ్జర్లో స్వల్ప భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మరోవైపు భూమి �
మూడు సెకన్లపాటు కంపించిన భూమి భయాందోళనలో ప్రజలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 31: ఉత్తర తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపా యి. పలు జిల్లాల్లో ఆదివారం సాయం త్రం 6:48 గంటల ప్రాంతంలో మూడు, నాలుగు స�
Mancherial | మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. మంచిర్యాల, నస్పూర్, రాంనగర్, గోసేవ మండల్ కాలనీలో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో