Srinagar | జమ్మూ కశ్మీర్ పూంఛ్ సెక్టార్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో పాటు అఫ్గాన్- తజకిస్తాన్ సరిహద్దుల్లో కూడా భూకంపం సంభవించింది. సాయంత్రం 6:45 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది.