EAMCET | ఎంసెట్ కౌన్సెలింగ్కు టాప్ 200 ర్యాంకర్స్ డుమ్మా.. వెయ్యి లోపు ర్యాంక్ వచ్చిన వారిలో 104 మందే హాజరు.. కారణమేంటి? రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఎంసెట్ టాప్ ర్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. ఐ
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజుల పాటు ఆరు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 67వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. �
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంతో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 91.33 శాతం, మధ్యాహ్నం 92.26 శాతం మంది విద్యార్థు�
ఎంసెట్ రాసే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకొన్న చోటే పరీక్షాకేంద్రాలను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. సామర్థ్యం లేనిచోట మాత్రమే రెండో ప్రాధాన్యతగా ఎంచుకొన్న పరీక్షాకేంద్రాలను �
TS EAMCET | రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 18ని జారీ చేశారు. దీంతో ఇక నుంచి ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయ�
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులేస్తున్నదా? ఇంజినీరింగ్కు మళ్లీ డిమాండ్ తీవ్రమవుతున్నదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది టీఎస్ ఎంసెట్కు భారీగా దరఖాస్తులు �
ఈ విద్యాసంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ర్యాంకుల ద్వారా భర్తీ చేస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్
వచ్చే విద్యాసంవత్సరం లో ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకొంటున్నారు. టీఎస్ ఎంసెట్కు దరఖాస్తులు భారీ సంఖ్యలో నమోదవుతున్నా యి. గురువారం వరకు 2,66,680 మంది అభ్యర్థుల
TSCHE | తెలంగాణ ఉన్నత విద్యామండలి 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటీఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస
‘ఎంసెట్, జేఈఈ, నీట్లో మా విద్యా సంస్థ ప్రభంజనం సృష్టించింది. అన్ని ర్యాంకులూ మావే. ఒకటి.. రెండు.. మూడు..’ అంటూ ఉదరగొట్టే అడ్వర్టయిజ్మెంట్లకు అడ్డకట్టవేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టనున్నది.
TS EAMCET | ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్లో సిలబస్ను తగ్గించారు. మేలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్లో ఫస్టియర్ నుంచి 70 శాతం, సెకండియర్లో 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలొస్త�
TS EAMCET | ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇంటర్లో కనీస మార్కులు సాధించాలన్�
సర్కార్ జూనియర్ కాలేజీల్లో ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణ పేద విద్యార్థులకు వరంలా మారింది. 201617 నుంచి ఈ శిక్షణ అమలవుతూ మంచి సత్ఫలితాలిస్తున్నది. విద్యార్థులకు ఫీజుల భారం నుంచి విము