ఈ రెండు కోర్సుల్లో 99 శాతం సీట్లు భర్తీ ఇంజినీరింగ్లో నిండిన 82.27 శాతం సీట్లు ఎంసెట్ మొదటివిడత సీట్ల కేటాయింపు పూర్తి 23 వరకు సెల్ప్ రిపోర్టింగ్కు అవకాశం హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎంసెట్�
ఏన్కూరు: ఏన్కూరు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థి బాదావత్ నితిన్ అత్యంత ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రకటించిన ఎంసెట్లో 969 ర్యాంక్ సాధించాడు. నితిన్ మాట్లాడుతూ నీట్లో ర్యాంకు సాధి�
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఎంసెట్లో రాష్ట్ర గురుకులాల విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో మంచి ర్యాంకులు సాధించారు. మంచి అవకాశాలు కల్పిస్తే విద్యకు పేదరికం అడ్డురాదని మరో�
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు సత్తాచాటారు. 295 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు టెమ్రిస్ కార్యదర్శి షఫియుల్లా ఒక ప్రక�
ఎంసెట్లో 85.7% మంది క్వాలిఫై టాప్ -10లో అత్యధిక ర్యాంకులు బాలురవే ఇంజినీరింగ్ తొలి పది ర్యాంకుల్లో 9 సొంతం అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 8 కైవసం ఫలితాలు విడుదలచేసిన మంత్రి సబితారెడ్డి అగ్రికల్చర్, మెడిక
ఎంసెట్ | తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కరోనా సమయంలో కూడా సమన్వయంతో, ఎలాంటి ఇబ్బంది రాకుండా పరీక్షను నిర్వహించామన్నారు. ఎంసెట్ను తొమ్మిది విడుతల్లో
ఎంసెట్| తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్ ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్తోపాటు అగ్ర
లంగాణలో తొలి రోజు ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రోజుకు రెండు విడతల చొప్పున వరుసగా మూడు రోజుల పాటు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
తెలుగు, ఉర్దూ మీడియం వారికి చాయిస్ ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు ఇంగ్లిష్లోనే ఎల్లుండి నుంచి ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ ఎంట్రెన్స్ హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగా�
టీఎస్ ఎంసెట్ | టీఎస్ ఎంసెట్, బిట్ శాట్ ( BITSAT ) ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఒకే సమయంలో నిర్వహించనున్నారు. దీంతో బిట్శాట్ రాసే విద్యార్థులు ఎంసెట్
అమరావతి,జూన్,19 : ఏపీ ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్న�
హైదరాబాద్ : ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గురువారం వెల్లడించారు. కరోనా కట్�