ఆదివారం విడుదలైన ఎప్సెట్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి సత్తాచాటాడు. గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ కాశీబుగ్గ ఓ-సిటీకి చెందిన చాడ అక్షిత్ ఎప్సెట్(అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో) రాష్ట్రస్థాయి 3వ ర్యాం�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సెట్-2025) ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు రాణించారు. రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్లో 28, 61, 77, 102, 109, 110 ర్యాంకులు సాధించి జిల్లా ఖ్యాత�
ఆదివారం విడుదలైన ఎప్సెట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన వీ నాగసిద్ధార్థ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 32వ ర్యాంకు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపార�
TG EAPCET | టీజీ ఎప్సెట్ తుది విడుత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. తుది విడుతలో 9881 సీట్లు భర్తీ కాగా, ఇప్పటి వరకు 94.20 శాతం సీట్ల కేటాయింపు జరిగిందని అధికారులు తెలిపారు. మొత్తంగా 86,943 సీట్లు ఉండగా,
TS EAPCET | రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎప్సెట్ పరీక్షలు ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు శనివారం ఉదయం నిర్వహించిన సెషన్తో ఈ పరీక్షలు �
అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులవైపే అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. అబ్బాయిలు ఇంజినీరింగ్ అంటే ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఎప్సెట్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతు�
సాంకేతిక విద్య మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులేస్తున్నదా? ఇంజినీరింగ్కు మళ్లీ డిమాండ్ పెరుగుతున్నదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది టీఎస్ ఎప్సెట్కు భారీగా దరఖాస్తులు రావడమే ఇందుకు ని
ఇంటర్మీడియట్ పరీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యార్థులు ముందుగానే ఎప్సెట్కు దరఖాస్తు చేయాలని అధికారుల సూచిస్తున్నారు. ఏటా ఎప్సెట్కు ఆఖరు నిమిషంలో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. దీంతో సెంటర్ల
ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈఏపీ సెట్ (ఎప్సెట్) దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు చేసుకునే అవ�
రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీ�
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ)ను మే రెండో వారంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. బుధవారం సచివాలయంలో ఎంసెట్ సహా పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవే
ఎంసెట్ సహా వృత్తివిద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి ఈ అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక 202425 కొత్త విద్యాసంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ల (రాష్ట్ర విద్యార్థులు)కే దక్కనున�
NEET | 2024 -25 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల క్యాలెండర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది.