Durgam Chinnaiah | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన సీపీఐ పార్టీ నాయకులతోపాటు బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో 50 మందికిపైగా ఇతర పార్టీల ను�
Durgam Chinnaiah | మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలను కోరారు.
Durgam Chinnaiah | కాసిపేట గ్రామ పంచాయతీలో చదువుకున్న వారు వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, కాసిపేటలో బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు నిచ్చారు.
Durgam Chinnaiah | బెల్లంపల్లి నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే ప్రజలు గుర్తు చేస్తున్నారని, కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు బెల్లంపల�
Durgam Chinnaiah | సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ మద్దతు తీసుకొని పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం మంగళవారం రాత్రి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలకు దిశ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే హవా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమా�
తాండూర్, జూన్ 29: ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని, ఉపాధ్యాయులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి విరమణ పొందడంలో మానసిక ఆనందం ఉంటుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు తారా స్థాయికి చేరుకున్నాయని, ప్రజల పక్షాన నిలబడి పోరాడి, ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తల పైనే దాడిచేసి, వారిపైనే పోలీసులతో కేసులు నమోదు చే
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హెచ్చరించారు. ఇటీవల జరిగిన దాడిలో గాయపడి బెల్లంపల్లి వంద పడకల దవాఖానలో చికిత్స పొందుతున్న కన్నెపల్లి మండలం వీగాం గ్
నేడు హైదరాబాద్ లో నిర్వహించే మాలల సింహగర్జన సభకు, నేతకానీల కు ఎలాంటి సంబంధం లేదని, ఆ సభకు కులస్తులెవ్వ రూ వెళ్లవద్దని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య స్పష్టం చేశారు. శనివారం మంచిర్యాలలోని నే�
అనేక అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని, అసమర్థ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య స్పష్టం చేశారు. బుధవారం కాసిపేట మండలం ముత్యంపల�