ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో ఓ వైపు అవినీతి తిమింగలాల వేట కొనసాగుతున్నా... మరోవైపు లంచాల భాగోతం మాత్రం ఆగడం లేదు. అవినీతి, లంచాలకు మరిగిన ఉద్యోగులపై ఏసీబీ వరుస దాడులు చేస్తూ రెడ్ �
పచ్చని పల్లెలో డంప్ యార్డు చిచ్చు చెలరేగింది. ధర్మపురి పట్టణ డంప్ యార్డ్ను తిమ్మాపూర్ పంచాయతీ ఆధీనంలోని భూమిలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక వైపు గండి హనుమాన్ ఆ�
హుజూరాబాద్లో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డును వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో మంత్రు లు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర�
హుజూరాబాద్కు ఉద్యమాలు కొత్తేం కాదని, డంప్ యార్డు రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేసే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు రద్
డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం మరింత ఉదృతమవుతోంది. మంగళవారం నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డ్ ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, జేఏసీ ఆధ
సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంప్ యార్డు (వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్) దడ పుట్టిస్తున్నది. ఈ ప్లాంట్ ఏర్పాటైతే.. అందులో నుంచి వెలువడే విషవాయువులు, రసాయనాలతో గాలి, నీరు కలుషితం కావడంతోపాటు ఆరోగ్యాలక�
హుజూరాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి గ్రామపరిధిలో ఏర్పాటు చేయనున్న డంప్ యార్డ్డు (వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్) వద్దే వద్దని అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు, నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. డంప్�
సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఆమె బుధవారం పరిశీలించారు. చె
పంచాయతీ, సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా చుంచుపల్లి మండలం దన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు డంప్ యార్డ్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల పక్కన చెత్త డంప్ చేయ�
సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడ�
సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చ�
CPM | మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : డంపు యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏవో యూనుస్కు వినతి ప్రతం అందజేశారు.
ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఉధృతంగా కొనసాగుతున్నది. మంగళవారం సమీప గ్రామాల ప్రజలు తమ పశువులను తోలుకొచ్చి �