పంచాయతీ, సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా చుంచుపల్లి మండలం దన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు డంప్ యార్డ్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల పక్కన చెత్త డంప్ చేయ�
సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడ�
సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చ�
CPM | మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : డంపు యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏవో యూనుస్కు వినతి ప్రతం అందజేశారు.
ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఉధృతంగా కొనసాగుతున్నది. మంగళవారం సమీప గ్రామాల ప్రజలు తమ పశువులను తోలుకొచ్చి �
Sunitha laxma Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్యారా నగర్లో 150 ఎకరాల్లో ఎర్పాటు చేయనున్న డంప్ యార్డుని(Dump yard) వ్యతిరేకిస్తున్నాం. డంప్ యార్డ్తో అక్కడ అడవి మొత్తం కాలుష్యం అవుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి (MLA Sunitha laxma Reddy)�
మండల పరిధిలోని చిట్కుల్ పంచాయతీలో సేకరిస్తున్న తడి.. పొడి చెత్తను నక్కవాగులో డంపు చేస్తున్నారు. దీంతో క్రమక్రమంగా ఆ వాగును పూడ్చివేస్తున్నారు. గతేడాది జిల్లాలో ఉత్తమ పంచాయతీగా చిట్కుల్ ఎంపికైంది. ప్ర�
కరీంనగరాన్ని పొగ కమ్మేస్తున్నది. ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శివారులో ఉన్న డంప్ యార్డుకు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపిస్తున్నది. దీంతో రాంపూర్, ఆటోనగర్, హనుమాన్నగర్, కృష్ణనగర్
Hyderabad | చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అల్యూమినియం(ఆలిండ్) ఫ్యాక్టరీ వద్ద శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ల కోసం ఏర్పాటు చేసిన షూటింగ్ సెట్ల వెనుకాల ఉన్న డంపింగ్ యా
CM Revanth Reddy | హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త�
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్�
ట్రాక్టర్తో ఇంటింటా సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువు తయారీపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ చూపడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
తక్షణ చర్యలలో భాగంగా డ్రోన్ల సాయంతో రసాయనాల పిచికారీ మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్ కుమార్ జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ.700 కోట్లతో 28 మెగావాట్ల మరో విద్యుత్ కేంద్రం డంపింగ్ యార్�