CM Revanth Reddy | హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త�
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్�
ట్రాక్టర్తో ఇంటింటా సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువు తయారీపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ చూపడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
తక్షణ చర్యలలో భాగంగా డ్రోన్ల సాయంతో రసాయనాల పిచికారీ మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్ కుమార్ జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ.700 కోట్లతో 28 మెగావాట్ల మరో విద్యుత్ కేంద్రం డంపింగ్ యార్�
కాపాడి దవాఖానకు తరలించిన ఎస్సైనాగర్కర్నూల్, ఆగస్టు 22: గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును డంపింగ్ యార్డులో పడేయగా ఎస్సై కాపాడి దవాఖానకు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని చందాయిపల�