ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొంపల్లి 44వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని దూలపల్లి నుంచి నర్సాపూర్ రాష్ట్ర రహదారికి వెళ్లే ప్రధాన దారిలో అనధికారికంగా
రైతులు ధాన్యం అమ్మగా.. సకాలంలో డబ్బు లు ఇవ్వకపోవడంతో గురువారం దూలపల్లి నూజివీడు సీడ్స్ కంపెనీ ఎదుట మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెం దిన రైతులు ఆందోళన చేపట్టారు.
మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన ఓ కారు సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న కట్ట మైసమ్మ (లింగం చెరువు) కట్టప్ప ఏర్పాటు చేసిన రైలింగ్ గ్రిల్ను ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్�
అధికార కాంగ్రెస్ నేతలు (Congress) తమ హోదాను చాటుకునేందుకు పార్టీ అధినేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీల బోర్డులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో అవి కాస్త ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని మండిప�
Fire Accident | జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
Rectified Spirits | అనుమతులు లేకుండా రెక్టిఫైట్ స్పిరిట్ను(Rectified Spirits,) నిల్వ ఉంచిన స్థావరంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్( Excise officials) పోలీసులు దాడులు చేపట్టారు.
పశుగ్రాసం కోసం అడవులపై పెంపుడు జంతువుల ఒత్తిడిని తగ్గించేందుకు అటవీ సమీప గ్రామాల్లో పల్లె పశువుల వనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ సూచించారు.
Hyderabad | భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకొని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిరి
హైదరాబాద్లోని పెట్ బషీరాబాద్ (Pet basheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో (Accidents) ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొంప
Traffic jam | సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి (Traffic jam). బుధవారం రాత్రి కుండపోతగా వాన కురియడంతో కొంపల్లి-దూలపల్లి రోడ్డులో రోడ్డు కోతకుగురై
Dulapally | దూలపల్లిలో (Dulapally) ఓ కారు బీభత్సం సృష్టించింది. దూలపల్లి క్రాస్ రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూర్చుని ఉన్న వృద్ధురాలిపైకి
కొత్తగూడెం: చండ్రుగొండ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు గోల్డ్ మెడల్ అందుకున్నారు. గురువారం హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్టు అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ మెడల్ వీరికి అందజేశారు. గత సంవత్సర కాలంలో చండ్ర