పేదల సుస్తీని నయం చేసే బస్తీ దవాఖానలు నేడు దోస్తీ దవాఖానలుగా మారాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్,
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రెండో విడత కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గంలో కనుల పండువగా సాగింది. గురు�
Minister Niranjan Reddy | చుక్క నీళ్లు దొరకని దుబ్బాక ప్రాంతంలో సీఎం కేసీఆర్ సముద్రాన్ని సృష్టించారు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు నీళ్లు దొరకని పరిస్థి�
Minister Harish Rao | దుబ్బాకలో మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా ఈ నియోజకవర్గ ప్రజలపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం వెంకటేశ్వరస్వామి
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదివిన సర్కారు బడి అంటే సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమాభిమానాలు. తనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాడిని చేసిన ఆ బడి రుణం తీర్చుకున్నారు కేసీఆర్.
దుబ్బాక పట్టణానికి తలమానికంగా మారిన రామసముద్రం చెరువు అధికారుల నిరక్ష్యంతో ప్రమాదకరంగా మారింది. చెరువుకట్టపై పాదచారులు నడిచివెళ్లలేకుండా ముళ్లపొదలతో ఇబ్బందికరంగా మారింది.
దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి అధ్యక్షతనలో �
బీజేపీకి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రఘునందన్రావు స్వగ్రామానికి చెందిన అరిగె కృష్ణ టీఆర్ఎస్లో చేరారు.
Komatireddy Rajagopal reddy | మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో
Minister Harish Rao | అమాత్యుడు హరీశ్ రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని నేరుగా మంత్రికే ఒక లేఖ అందించారు. అందులో ఆరోగ్య హెచ్చరికలను ప్రేమతో సూచించారు. మీ ఆరోగ్యమే మాకు మహా భాగ్యమని
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. ఒకప్పుడు ఎవుసానికై ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారమని, కాలం ఎట్లయితదోనని పంచాంగ శ్రవణం వినేవారమని, కానీ సీఎం కేసీఆర్ దయతో కాలమైనా, కాకున్నా రెండు �
దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. ఆమె చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవా
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రాష్ట్రంలో 50 లక్షల మందికి చేరిన పింఛన్లు దుబ్బాక, ఆగస్టు 27: సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు కృత నిశ్చయంతో పని చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ �