దుబ్బాకలో కొత్తగా 1,804 మందికి పింఛన్లు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో 1,804 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన
పేదల కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు రొట్టె రాజమౌళి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, ఎంపీపీ �
సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న�
దుబ్బాక టౌన్/ కోహెడ, డిసెంబర్ 29 : మెరుగైన వైద్యం పొం దేందుకు పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత ఆసరాగా నిలుస్తుందని కౌ న్సిలర్ యాదగిరి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యు డు స్వామి అన్నారు. బుధవారం దుబ్బాకలో ని 14వ వార్డ
Dubbaka Hospital | సీఎం కేసీఆర్ ఇచ్చిన వరమే.. దుబ్బాక వంద పడకల దవాఖాన అని, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక నెరవేరిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ‘దుబ్బాక ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు
Siddipeta | ఇది నిజంగా ఓ విషాదం!! రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. కారులో ఎంతమంది ఉన్నారు? వారికి ఏమైందన్న విషయం తెలియదు. వారిని ఎలాగైనా కాపాడాలన్న వృత్తిధర్మంతో రంగంలోకి దిగాడు ఓ
మృతదేహం వద్ద రెండు లేఖలు లభ్యం రాజకీయంగా వాడుకునేందుకు కొందరి ఎత్తుగడ దుబ్బాక, నవంబర్ 8: సిద్దిపేట జిల్లా దుబ్బా కలోని చెల్లాపూర్లో ఓ యువకుడి ఆత్మహత్య పలు అనుమానాలకు దారితీసింది. మృతదేహం వద్ద లభ్యమైన ర�
ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ చినజీయర్స్వామితో కలిసి దుబ్బాక బాలాజీ ఆలయ ప్రారంభోత్సవం దుబ్బాక, ఆగస్టు 20: ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్ర భుత్వాలు ఆలయాల ఆదాయాన్ని వాడుకుంట�
సిద్దిపేట : ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుదే నని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా
ప్రియుడి మోజు | ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు దారుణానికి ఒడిగట్టింది.. ఐదుగురు ఆడపిల్లలున్న సంగతి కూడా మర్చిపోయి కిరాతకంగా వ్యవహరించింది. లోకంలో తండ్రి లేక.. తల్లి
మంత్రి హరీష్ రావు | సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
దుబ్బాక అభివృద్ధి సిగలో మరో మణిహారం చేరనున్నది. రూ.4కోట్లతో అధునాతన హంగులతో దుబ్బాకలో బస్టాండ్ భవనం నిర్మాణం కానున్నది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాక నడిబోడ్డున సర్వంగ సుంద�