వానకాలం వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం దుబ్బా క మార్కెట్ యార్డును సందర్శించి ధా న్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలె
కార్యకర్తలు మా బలం అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఇక్కడ మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
పటాన్చెరు ఎమ్మెల్యే పార్టీ నుంచి పోయినంత మాత్రాన బీఆర్ఎస్ క్యాడర్ గుండె ధైర్యం కోల్పోవాల్సిన పనిలేదని, తాము అన్నింటికి అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ సిద్దిపేట అని, 1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి విజయాన్ని అందించింది సిద్దిపేట అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
బీరప్ప దయతో ప్రజలు చల్లంగా ఉండాలని దుబ్బాక ఎమ్మె ల్యే, కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేస�
దుబ్బాక నియోజకవర్గంలోని రహదారులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి ఆర్అండ్బీ (రోడ్డు, భవనాల) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఆయన కలిశారు. ఈ విషయంపై స
కేసీఆర్ హయాంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక, అక్బర్పేట మండ లాల్లో బుధవారం ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నూతన
స్వామి వివేకానందుడు యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడని, ఆయన ప్రసంగాలు, సూక్తులు యువతకు స్ఫూర్తిదాయకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక వైశ్య భవన్లో ట్రస్మా ఆధ్వర్యంలో స్వామి �
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు ఎంతగానో కృషిచేసి మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణంలో అధికారులు, కాం
కత్తిపోట్లకు గురై ఆపరేషన్ చేసుకొని ఆపదలో ఉన్నప్పటికీ, తన గెలుపు కోసం కృషి చేసిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం నూతన సంవత్సరం సంద�
అభివృద్ధికి దిక్సూచి రహదారులు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. పెరుగుతున్న వాహనాల వినియోగంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మాణం, �