దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సూర్యాపేట డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, నా
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శి నలపరాజు వెంకన్న, జిల్లా క్రీడా కమిటీ కన్వీనర్ బి.సురేందర్ రెడ్డి, డీటీఎఫ్ నాయకుడు లింగమల్ల
విద్యా, ఉపాధ్యాయ రంగంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డీటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.మురళయ్�
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డిటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా
ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన చర్య అని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని ప్రభుత్వ ఉ�
DTF | ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ దేశంలోని దళిత, బహుజనుల, పేద వర్గాలకు చదువు దూరమవుతుందని, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక�
నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మద్యాన్ని వినియోగించడమే కాకుండా ఆబ్కారీ అనుమతి లేకుండా విందులో పెద్ద ఎత్తున మద్యం వినియోగించిన ఒక ఫంక్షన్హాల్పై శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు దాడ
DTF | ఉద్యోగుల వల్లనే రాష్ట్రం అప్పుల పాలవుతుందన్నట్లుగా దేశంలో ఏ సీఎం మాట్లాడని విధంగా ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానిస్తూ మాట్లాడడాన్ని డీటీఎఫ్ తీవ్రంగా ఖండించింది.