మండలంలోని కొన్నె గ్రామంలో అన్నాచెల్లెను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్యల కుమారుడు మహేశ్కుమార్, కుమార్తె మౌనిక ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు.
డీఎస్సీ-2008 జాబితాలో అర్హులైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనిమిది మంది పేర్లు గల్లంతయ్యాయి. 2010 జూన్లో విద్యాశాఖ విడుదల చేసిన కామన్ మెరిట్ లిస్ట్లో పేరు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సర్టిఫ�
డీఎస్సీ 1:3 జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం జరుగుతున్నదంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి క్యూ కట్టారు.
ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యంతో డీఎస్సీ-2024 అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను సోమవారం విడుదల అవగా.. జిల్లా వారీగా ర్యాంకులు వెల్లడించిన విద్యాశాఖ ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా 1:3 పద్�
డీఎస్సీ 2024 పరీక్షల ఫలితాలను సోమవారం విద్యాశాఖ, ప్రభుత్వం విడుదల చేశాయి. తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్లో జూలై, ఆగస్టు 2024లో పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు విడుదల సమయంలో అభ్యర్థులు ఉత్కంఠగా ర్యాంకులన
26వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తాము అన్ని స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కొత్త మార్కులు ఆప్లోడ్ చేసినా.. ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు సీ టెట్ మార్కులు అప్లోడ్ చేయగా, ఇప్పుడవి కనిపించడం లేదు.
డీఎస్సీ పరీక్షల్లో రోజుకో వివాదం వెలుగుచూస్తున్నది. ఇప్పటికే పలు ప్రశ్నలు పునరావృతం కాగా, ఇటీవలే ప్రకటించిన ప్రాథమిక ‘కీ’లోనూ అనేక తప్పులు వెలుగుచూశాయి.
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వహణలో రేవంత్రెడ్డి సర్కారు ఫెయిలయ్యింది. డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో అనేక తప్పులు దొర్లడమే ఇందుకు నిదర్శనం.
‘రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్' దీనినే తెలుగులో సమాచార హక్కు చట్టం అంటారు. కానీ ఈ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినదట. ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట.
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు (DSC Exam) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకూ రెండో సె�
డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. వెల్లువలా రగులుతూనే ఉన్నది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడలేదు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్-2, 3 నోటిఫికేషన్లో అదనపు పోస్టులు కలపడమా? ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2, నవంబర్ 17, 18 తేదీల్లో ఉన్న గ్రూప్-3 పరీక్షలు వాయిదా వేయాలా? అనే అంశాలపై ప్రభుత్�