Secretariat | తెలంగాణ సచివాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కలిసి దహనం చేశారు. చాలా మంది డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచ
KTR | నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల థృక్పథంతో నెరవేర్చాల
మొన్న తలకుమాసినోళ్లే ఆందోళన చేస్తున్నరని, నేడు ఏ పరీక్ష రాయనోళ్లు.. ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు దీక్షలు చేస్తున్నరని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు.
DSC Aspirants | ఉస్మానియా యూనివర్సిటీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా పోలీసు వ్యాన్లనో ఎక్కించి ఓయూ నుంచి తరలిస్తున్నారు.
Balka Suman | ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని, విద్యార్థులను ఉగ్రవాదులా మాదిరి పోలీసులు వెంటాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్య
Gadari Kishore | బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేసి చనిపోతే పీడ పోతదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవ�
KTR | డీఎస్సీ వాయిదా వేయాలంటూ, పోస్ట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు, నిర్భంధం, అరెస్ట్ చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్�
KTR | తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా�
DSC | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే న�
DSC | డీఎస్పీ రాత పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి డీఎస్సీ అభ్యర్థులు పిలుపునిచ్చా�
DSC | తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీ రాతపరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు.