దేశ రాజధానిలో మహిళలకు రక్షణను స్వయంగా పరిశీలించేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ప్రయత్నించారు. గురువారం ఉదయం 3.11 గంటలకు తన బృందంతో కలిసి బయటకు వెళ్లారు.
Noida | ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును ముగ్గురు చిన్నారులపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 45లోగల సదాపూర్ గ్�
షాద్నగర్రూరల్ : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని అందరూ గ్రహించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ అన్నారు. గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 12మందిని కోర్టులో హా
కడ్తాల్ : వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలను పాటించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించా�
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హైటెక్స్ సమీపంలో గతవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడి స్నేహితుడిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో కారు నడిపేందుకు అంగీకరించిన ఆరోపణలపై కేస