ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని శామీర్పేట పెద్ద చెరువు కాల్వ వద్ద ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ కు చె�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి గ్రామ యువకుడు శివకుమార్ (19) హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి గ్రామ శివారుల్లో బావిలో స్నానం చేయడానికి వెళ్లి.. అందులో నీట మునిగి మరణించాడు.
ఈత సరదాకు తోడు మద్యం మత్తు చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతూ ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతైన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Medical Students: రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న నదిలో వాళ్లు మునిగిపోయారు. ఆ విద్యార్థుల మృతదేహాలను భారత్కు పంపేందుకు
Sriramsagar | : పండుగపూట నిజామాబాద్ (Nazamabad)జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో( Sriramsagar reservoir) పడి(Drowned) ముగ్గురు యువకులు(Three Youths) గల్లంతయ్యారు.
దాహం కోసం చెరువులోకి దిగిన రెండు మూగ జీవాలు రైతు కళ్లెదుటే మునిగి మృత్యువాత పడ్డాయి. కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సుద్దాలకు చెందిన సుంకరి పర్శరాములు తనకున్న కొద
సరదాగా స్నానం చేయడానికి జూరాల కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. నలుగురు చిన్నారులతోసహా ఇద్దరు పెద్దలను స్థానికులు ఈ ప్రమాదం నుంచి కాపాడారు.
40 అడుగుల లోతు వరకు నీటితో ఉన్న ఆ డ్యాంలో వ్యాన్తోపాటు ఏడుగురు యాత్రికులు మునిగిపోయారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.
కన్నతల్లి ముందే మూడేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకరాం.. రాయికల్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన అక్బర్- నజీమా కు నలుగురు పిల్లలు. రాయికల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కు�
స్నేహితులతో సెల్ఫీ సరదా ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్నది. సెల్ఫీ దిగుతున్న యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు నీటిలో పడి వాగులో కొట్టుకుపోయి మృతిచెందింది
Children | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని తుమ్మెనాల గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. గుర్తించిన స్థానికులు చిన్నారుల కోసం గాలిస్తున్నారు.
Pranahita river | ప్రాణహిత నదిలో ఈత కోసం వెళ్లిన ళ్ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.నదిలోకి నలుగురు విద్యార్థులు వెళ్లగా.. ఇందులో అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్ర సాయి, గారే రాకేష్ గల్లంతు అయ్యారు. విద్యార్థుల ఆ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈతకు వెళ్లి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థుల మృతదేహాలు ఈ రోజు లభ్యమయ్యాయి. చరణ్, బాలయేసు, అజయ్, సన్నీ మృతదేహాలు లభ్యం కాగా రాకేశ్ అనే విద�
More than 160 migrants drown in shipwrecks off Libya | గతవారంలో లిబియాలో జరిగిన రెండు వేర్వే పడవ ప్రమాదాల్లో 160 మందికిపైగా వలసదారులు మృత్యువాతపడ్డారని ఐక్యరాజ్య సమితి