Tragedy | జిల్లాలోని బేల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బెతం సాయిదీప్ పెనుగంగా వాగులో స్నానం చేస్తూ నానమ్మ, బంధువులు చూస్తుండగానే నీటి గుంతలోకి జారుకున్నాడు.
3 Girls Drown In Stepwell | స్నానం కోసం మెట్ల బావిలోకి దిగిన ముగ్గురు బాలికలు అందులో మునిగి మరణించారు. మరో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలి�
Noida techie drown in ditch | అదుపుతప్పిన కారు లోతైన నీటి గుంతలోకి దూసుకెళ్లింది. ఆ కారులో ఉన్న టెకీ తన తండ్రికి ఫోన్ చేసి కాపాడాలని కోరాడు. అక్కడకు చేరుకున్న ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే సహాయక చర్యల్లో ఆలస్యం జరి�
Women drown in beach | నలుగురు అమ్మాయిలు బీచ్కు వెళ్లారు. బీచ్లోని నీటిలో ఆటలు ఆడారు. బలమైన అలలకు ఒక యువతి కొట్టుకెళ్లింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు కూడా సముద్రంలో కొట్టుకుపోయారు. న
Manjira River | హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన పలువురు యువకులు దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం శనివారం ఏడుపాయలకు చేరుకొని మంజీరా నదిలో నిమజ్జనం చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్పై వెళ్లాడు.
Quarry Pit | బౌరంపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్రావు కుమారుడు మణి సుందర్ కుమార్ (20) కూకట్పల్లిలోని ఐ క్రియేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మణి సుందర్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం మరో ఇద్దరు మిత్ర�
Drown | శనివారం కౌకూర్ దర్గాకు దైవ దర్శనానికనివచ్చిన అనంతరం మహ్మద్గౌస్ స్నానం చేయాలని చెరువులోకి దిగడంతో లోతు తెలియక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
Boat Capsizes | ఛత్ పూజ సందర్భంగా కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
Jivitputrika | పండుగ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విషాదం నెలకొన్నది. నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పిల్లలు, మహిళలు గల్లంతయ్యారు. 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 46 మంది నీటిలో మునిగి మరణించారు.