జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్పై వెళ్లాడు.
Quarry Pit | బౌరంపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్రావు కుమారుడు మణి సుందర్ కుమార్ (20) కూకట్పల్లిలోని ఐ క్రియేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మణి సుందర్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం మరో ఇద్దరు మిత్ర�
Drown | శనివారం కౌకూర్ దర్గాకు దైవ దర్శనానికనివచ్చిన అనంతరం మహ్మద్గౌస్ స్నానం చేయాలని చెరువులోకి దిగడంతో లోతు తెలియక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
Boat Capsizes | ఛత్ పూజ సందర్భంగా కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
Jivitputrika | పండుగ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విషాదం నెలకొన్నది. నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పిల్లలు, మహిళలు గల్లంతయ్యారు. 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 46 మంది నీటిలో మునిగి మరణించారు.
Medical Students Drown In Sea | వివాహ వేడుక కోసం వచ్చిన వైద్య విద్యార్థులు సముద్ర తీరంలోని బీచ్లో ఈతకు దిగారు. వీరిలో ఐదుగురు సముద్రంలో మునిగి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కాపాడిన మరో ముగ్గురు మహిళలు ఆసుపత�
Three Friends Drown In Saryu River | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విషాద సంఘటన జరిగింది. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించేందుకు ముగ్గురు స్నేహితులు అక్కడకు వెళ్లారు. పవిత్ర స్నానం కోసం సరయూ నదిలో దిగిన యువకులు అందుల�
పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం డిమాం డ్ చేసింది. ముంపుపై జాయింట్ సర్వే చేపట్టాలని కేంద్రం నిర్దేశించినా ఆ దిశగా ఇప్పటికీ స్పందించకపోవటంపై తీవ్ర అసహనం
చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన మాదరబోయిన ఆగేశ్ చేపలు పట్