‘కంపతార సెట్లు// కొట్టి అమ్ముకొని
కడుపు నింపుకునే// కాలమొచ్చినది
సేతానం ఏడుందిరా// తెలంగాణ సేలన్నీ బీల్లాయెరా..’ అనే పాటను ప్రజా కవి, ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాశారు.
జురోజుకు ఎండలు ముదురుతుండటంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పంటలకు నీళ్లు అందక పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. నార్కట్పల్లి మండలం నీళ్లు లేక కరువు కోరల్లో చిక్కుకుంది.
ఇకనైనా కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే ఎండిన పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తామని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య �
Agriculture | రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. వేసవి ఆరంభంలోనే అన్నదాతలకు కష్టాలు మొదలైనవి. జిల్లాలో వేసిన వరి పంట పొలాలు నీరు సరిపోక నిండిపోతున్నాయి
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని �
AP News | కర్నూలు, అనంతపురం శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ 54 మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడంతో ఈ దుర్భి్క్ష పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో తెలిపిం
Supreme Court | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన
కరువును తట్టుకొని ఎలా నిలబడాలి, వలసలను ఎలా నియంత్రించాలనే అంశంపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చ ర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) చర్యలు చేపట్టింది. ఈ అంశంపై నా లుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజ�
సమైక్య పాలనలో కరువుకు కేరాఫ్గా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలం అవుతున్నది. కాళేశ్వరం జలాల రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోగా.. తిరుమలగిరి మండలంలో ఎగువన ఉన్న గ్రామాలకూ పూర్తిస్థా
ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు.. అందులో పడవ ప్రయాణాలు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడక్కడ దాదాపు 150 కాలువలు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో పడవలు, వాటర్ టాక్సీలు, ముఖ్యంగా అంబులెన్స్
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�