సమైక్య పాలనలో కరువుకు కేరాఫ్గా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలం అవుతున్నది. కాళేశ్వరం జలాల రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోగా.. తిరుమలగిరి మండలంలో ఎగువన ఉన్న గ్రామాలకూ పూర్తిస్థా
ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు.. అందులో పడవ ప్రయాణాలు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడక్కడ దాదాపు 150 కాలువలు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో పడవలు, వాటర్ టాక్సీలు, ముఖ్యంగా అంబులెన్స్
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�
ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే, ఎంత దారుణ పరిస్థితులు దాపురిస్తాయనేది యూరప్ దేశాలు అనుభవిస్తున్న ఖేదాన్ని బట్టి అర్థమవుతున్నది. పారిశ్రామిక విప్లవానికి పురిటి గడ్డయైన యూరప్ ఇప్పుడు ఆహార భద్రత కరువ�
Kenya | కెన్యాలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులు వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాగేందుకు చుక్క నీరు లేక అల్లాడిపోతున్న మూగజీవాలు విగతజీవులుగా మారిపోతున్న ఘటనలు హృదయాలను కదిల
98 లక్షలతో సొంతంగా లిఫ్ట్ ఇరిగేషన్ అందివచ్చిన ప్రభుత్వ సహకారం చెర్వుఅన్నారం రైతుల జల విజయం 800ఎకరాల సాగుకు సమృద్ధిగా నీళ్లు 2 కుంటలకు జలకళ.. భారీగా పెరిగిన భూగర్భ జలం సరైన నీటివనరులు లేక సతమతం అవుతున్న రైత�
‘నీరు పల్లమెరుగు..’ అన్నది పాత మాట. తెలంగాణలో నదులు ఎత్తుకు పారుతూ బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఎక్కడ నీటి కరువుంటే అక్కడికి వాగులు వంకలు దాటి మిట్టకు చేరుకుంటున్నవి. నెర్రెలు బారిన నేల దాహార్త�