మండుతున్న ఎండల వేళ.. నగరవాసులు చుక్క నీటి కోసం చుక్కలు చూస్తున్నారు.. నల్లా ఎప్పుడొస్తుందా.. అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఒక్కో చోట.. ఒక్కో తాగునీటి వ్యథ.. అంతులేని కథలా మారింది. కొన్ని ప్రాంతాల
వారం రోజులుగా మణికొండ పాత గ్రామంలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పదిరోజులుగా మురుగునీరు సరఫరా చేస్తున్నారని స్థానిక ప్రజలు జలమండలిశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఈ వి
హైదర్షాకోట్ డివిజన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి మేనేజర్ నరేశ్కు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం స్థానిక బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడం.. ఫోన్లో కూడా స్పంద�
వేసవి కాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా.., అప్పుడే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాళీ బిందెలతో మహిళలు రోడ్లుపైకి వచ్చి, కాలినడకన కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తాగునీళ్లు తెచ్చు
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో గురువారం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం నుంచి తాగునీరు రావడం లేదని ఈ సందర్భంగా మహిళలు �
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో వైద్యం మాట దేవుడెరుగు.. కనీసం తాగునీటికి సైతం రోగులు, అటెండెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో దాహం తీర్చుకోవడానికి తాగునీరు కరువైంది. త
సింగూరు డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ముం దస్తు చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ చాంబర్
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ప్రధాన తాగు నీటి వనరుగా ఉన్న పెద్ద చెరువు డంపింగ్ యార్డుగా మారుతున్నది. కొన్ని మాసాలుగా చెరువు కట్ట పై గుట్టలు, గుట్టలుగా చెత్త సంచులు పేరుకుపోతున్నా పట్టించుకునే వ�
రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం నీరు గారుతున్నది. కొంతకాలంగా మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు అండకపోవడం, కాం�
మండలంలోని మున్నూరుసోమారం, రుద్రారం గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. మున్నూరుసోమారంలో సమస్య తీవ్రంగా ఉండడంతో
సీఎం ఇలాకాలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కోస్గి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఐదు రోజుల కిందట పైప్లైన్ పగిలిపోవడంతో మరమ్మతులు చేపట్టా�
బెల్లంపల్లి పట్టణంలో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో సకాలంలో నీటిని సరఫరా చేయకపోవడం, పైపులు పగిలాయని మరికొన్ని రోజులు సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వానకాలం వచ్చినా బిందెడు నీరు అందక మహిళలు అల్లాడు తున్నారు. రోడ్డెక్కి ఆందోళన చేయడంతోపాటు ఏకంగా మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు.
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేకుండా పోయాడని, వెంటనే సమస్య పరిష్కరించాలని భట్టుపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కొన్నిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు, బావుల మీద ఆధారపడే దుస్థితి నెల�