DPO Venkateswar Rao | జిల్లాలోని పంచాయతీ అధికారులు, కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తూ పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డీ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.
కాంగ్రెస్ సర్కారు స్థానిక సంస్థల పాలన అధ్వానంగా మారుతున్నది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకులు లేకపోగా, పర్యవేక్షణ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను సైతం ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల
మండల పరిధిలోని ఎలిమినేడు, కప్పాడు గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న రైస్మిల్లు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఎలిమినేడు సర్పంచ్తో పాటు పంచాయతీ క�
ఏపీకి చెందిన ఇద్దరు జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)కు కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపీవోగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్రావుకు ఓ కేసులో
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు శిబిరాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకునేలా చక్కటి ప్రణాళికతో అధికారులు ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించుకోవాల�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో వివాదాస్పద భూమిలో అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. బుధవారం డీఎల్పీవో సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోల�
మొక్కలను రక్షించాలని ఎంపీపీ రాజ్దాస్ అన్నారు. వాటరింగ్ డే సందర్భంగా జడ్పీటీసీ మనోహర్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్తో కలిసి మండలంలోని పోచారం గ్రామంలో హరితహారం మొక్కలకు నీళ్లు పోశారు. నాటిన ప్రతి మొక్