Madhya Pradesh Assembly Polls | ప్రధాని నరేంద్రమోదీ మొదలు బీజేపీ నేతలంతా వల్లె వేసే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ డొల్లతనం బయట పడింది. 20 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది గిరిజనులు పని లేక.. జీవనం కోస
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. తొమ్మిదేండ్లలో కర్ఫ్యూలు లేవని, అల్లర్లు లేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు సీఎం కేసీఆ�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గిట్టని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిత్యం విషం కక్కుతున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అ�
విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మిగిలాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నా రు. ఖమ్మం జిల్లా కల్లూరులో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన
దేశంలో ఏ రాష్ట్ర ప్రజలకూ అందని సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఈ విషయాన్ని గ్రామాల్లో గడప గడపకూ తీసుకెళ్లాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిల
ఏడుపును మాత్రమే ఇష్టపడే మానసిక దౌర్భాగ్యులు మన మధ్యే ఉంటారు. పచ్చని బతుకులు నచ్చని నైజాన్ని మోస్తూనే ఉంటారు. గెలికి చూడటం తప్ప, గెలిపించే గుణం జన్మలో అలవడనివారికి అరుపులే అలవాటు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నాగం అందుకే మునుగోడు ఉపఎన్నిక విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చండూరు, సెప్టెంబర్ 11: తెలంగాణను అంధకారంలోకి నెట్టే కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొస్తున్�
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే అహ్మదాబాద్లో మురికివాడలు సబర్మతి నదిలోకి మురుగు నీరు తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ హైద�