Deen Dayal Nagar | జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని దీన్ దయాళ్నగర్లో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలు ఆక్రమించేందుకు తీవ్ర ప్రయత
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆ ఇండ్లను ముట్టడించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొర్రూరు పట్టణంలో గోపాలగిరి రోడ్డులో నిర్మి
Double Bedroom Houses | అర్హులైన వారికి కాకుండా తమ కార్యకర్తలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేలా అధికారులపై కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
double bed room houses | పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో రోడ్లు, త్రాగునీటి వసతి విద్యుత్తు సౌకర్యం లాంటి మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ విజయ రమణారావు అధి�
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Double Bedroom | డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది.. వాటిలో చేరకుండా ఉన్న లబ్ధిదారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రాకపోతే వాటిని రద్దు చేయాలని భావిస్తోంది.
Double Bedroom | జీహెచ్ఎంసీ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు.
MLA Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్దే అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదులు ఇండ్లులేని లబ్ధిదారులకు కేటాయించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట ప్రాంతంలో సుమారు రూ.32 కోట్లతో 28 బ్లాకుల
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయినితొర్రూ రు జే గ్రామంలో బుధవారం రెవెన్యూ, పోలీ స్ అధికారులు డబుల్ బెడ్రూం ఇండ్ల నుంచి లబ్ధిదారులను బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో పసులాది ఆంజమ్మ, జోగు ఇందిర, గడ్డం భ
KTR | హైదరాబాద్ మహా నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ కసంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే 20 కోట్ల లీటర్ల మురికి నీటిని సం�
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశ