Digital Payments | రోజురోజుకు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి భారత్లో డిజిటల్ చెల్లింపులు 7 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నాయని కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వేలో తేలింది.
హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి- సెప్టెంబర్ మధ్య రూ. 4 కోట్ల పైబడిన విలువ కలిగిన లగ్జరీ హోం విక్రయాలు (Sale Of Houses) దాదాపు రెట్టింపయ్యాయని రియల్ ఎస్టేట్ సంస్ధ సీబీఆర్ఈ నివేదిక వ
రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల గనులు, ఖనిజ నిక్షేపాలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని భూగర్భంలో గుట్టలు, రాళ్లల్లో పలు రకాల ఖనిజ ధాతువులు ఉన్నట్టు జిల్లా గనులు, భూగర్భ అధికార యంత్రాంగం చె�
గడిచిన ఏడాది కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద రెట్టింపునకుపైగా ఎగిసింది. ఏకంగా 116 శాతం ఎగబాకినట్టు ఈ ఏడాదికిగాను బుధవారం విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో తేలింద�
ఎగుమతుల వృద్ధి అంతంతగానే ఉండటం, క్రూడ్ ధరల ప్రభావంతో దిగుమతులు భారీగా పెరగడంతో గత కొద్దినెలల్లానే ఆగస్టులో కూడా వాణిజ్యలోటు ఎగిసిపోయింది. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిరుడ�
డబుల్ ఇంజిన్ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం కాదని, అభివృద్ధిని డబుల్ చేయడమే నిజమైన డబుల్ ఇంజిన్ అని తెలంగాణ నిరూపించిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొ
నీటిలో కొట్టుకుపోతున్నవాడికి తాడు దొరికినట్లయ్యింది కేరళలో ఓ వ్యక్తికి. పీకల్లోతు అప్పులో కూరుకుపోయిన వ్యక్తి ఇల్లు అమ్మకానికి పెట్టాడు. వేలానికి కొన్ని గంటల ముందు.. అదృష్టం అతడి తలుపు తట్టింది. ఏకంగా క
రాష్ట్రంలో గత ఏడేండ్లలో భూగర్భ జలాలు 106 శాతం మేర పెరిగాయని తెలంగాణ స్టేట్ గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. భూగర్భ జలమట్టం 4.26 మీటర్ల మేర పెరిగినట్టు తెలిపింది. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్�
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట
రాష్ట్ర తలసరి ఆదాయం మరో ఐదారేండ్లలో రెట్టింపు అవుతుందని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 అంచనావేసింది. దేశ తలసరి ఆదాయం రెట్టింపు కావటానికి 8-9 ఏండ్లు పడుతుండగా, రాష్ట్రంలో మాత్రం ఐదేండ్లు పడుతున్నదని తెలిపింది. 2014-15
ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల చాయిస్ను అధికారులు రెట్టింపుచేశారు. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్ష�
Omicron cases in India | దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 48 గంటల్లోనే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీలో కొత్తగా 1,3
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు 12 రోజుల్లో డబుల్ అవుతున్నాయి. 8 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 16.69 శాతానికి పెరిగింది. అలాగే గత నెలలో వారాంత పాజిటి�