Montha Cyclone | తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. జనగామ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో అత
Golconda Express | మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పట్టాల పైకి వరద నీరు భారీగా చేరుకుంది.
Satyavathi Rathod | డోర్నకల్ అనేది నా గడ్డ.. సత్యవతి రాథోడ్ అడ్డా.. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాను, నా భర్త చనిపోతే కూడా ఆ యొక్క కార్యక్ర
‘కారుల్లో వస్తున్నారు. పోతున్నారు బాగానే ఉంది.. కానీ రూ.500కే గ్యాస్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇయ్యలేదు. రూ.1100 పెట్టి గ్యాస్ కొంటున్నం.., కానీ, మా బ్యాంక్ ఖాతాలో రూ.47 మాత్రమే పడుతున్నాయి.
MLA Ramachandra Naik | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు అందజేస్తున్న ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం సాధ్యం కాదు అని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కారేపల్లి మండల ప్రజలకు ఉపయోగపడేలా ఇల్లందు-డోర్నకల్ ఆర్టీసీ బస్సు సర్వీస్ను నడపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి బి.శివనాయక్ సోమవారం
ఏపీ సీఎం చంద్రబాబు మంచి నాయకుడు, ఆయన ఆలోచనలతో ముందుకెళ్దామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటో త్ రామచంద్రునాయక్ పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో కాంగ్రెస్ కార్యకర్త�
తిందామంటే తిండి లేదు.. కట్టుకుందామంటే బట్టలేదు.. ఇంట్లో ఉందామంటే మొత్తం బురదే.. ఇది దుబ్బతండా వాసుల దుస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకేరు వాగు వరద ముంచెత్తడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ�
అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి, గెలిచిన తర్వాత వాటి అమలును మరచిన కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రైతులు, సాధారణ ప్రజలే కాకుండా సొంత పార్టీ కార్యకర్తలు క�
డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ ఓ కాంగ్రెస్ కార్యకర్త చెంప ఛెల్లుమనిపించారు. సదరు ఎమ్మెల్యే పర్యటన సమాచారం ఇవ్వలేదన్నందుకు కోపంతో ఊగిపోయి అందరి ముందు ఆ కార్యకర్తపై చేయిచేసుకోవడంతో సమావే
మండలంలో తొలిసారిగా రైలు కూత వినబడనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏన్నో ఏండ్ల స్థానికుల ఎదురు చూపులకు త్వరలోనే తెర పడనున్నది. డోర్నకల్-గద్వాల నూతన రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం గ్�
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది.
డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ను ప్రభుత్వ విప్గా సర్కారు శుక్రవారం నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పదవి దక్కడంతో ఆ పార్టీ డోర్నకల్ నాయకులు సంతోషం వ్య�