అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న పరిగి మండల తహసీల్దార్ ఆనందరావును వెంటనే సస్పెండ్ చేయాలని దోమ మండల కార్మిక సంఘం నాయకులు సోమవారం దోమ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు.
Street Dogs | బోయిని కిష్టప్ప శనివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నల్ల చెరువులోకి దిగాడు. అయితే అదే సమయంలో అక్కడే గుంపుగా ఉన్న వీధి కుక్కలు అతడిపై దాడి చేసి గాయపరిచాయి.
వర్షాలు అనుకున్న స్థాయి కంటే అత్యధిక స్థాయిలో కురిసి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీలలోని రైతులు ఈ యాసంగిలో వేరుశనగ పండించారు. దీంతో మండల వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో స�
దోమ : మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి దోమ జడ్పీటీసీ నాగిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి హాజరై ప్రత్యేక పూజ�
దోమ : మండల పరిధిలోని దొంగఎన్కెపల్లి (సంజీవనగర్) గ్రామంలో జరుగుతున్న సంజీవస్వామి రథోత్సవ వేడుకలు (జాతర) ఉత్సవాల్లో జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి పరిగి ఎమ్మెల్యే మహేష్రెడ్డి పాల్గొని సంజీవస్వామిని దర్శ�
దోమ : కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు సేవించి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గురువారం ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అయినాపూర్ గ్రామానికి చెందిన సంగి�
దోమ : కడుపునొప్పి బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్�
దోమ : తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యువాతపడ్డ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రంలో పువ్వులు, పండ్ల వ
మహాంతిపూర్ గ్రామానికి నిలిచిన రాకపోకలు బొంరాస్పేట : మండలంలో శనివారం రాత్రి 18.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో కురిసిన వర్షానికి తోడు ఎగువన ఉన్న దోమ మండలంలో కురిసిన భారీ వర్షానికి కాకరవాణి వాగ�
రైతు రాజ్యం దిశగా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ ప్రతి 5 గ్రామాలకు ఒక క్లస్టర్ స్థాయి రైతువేదిక పంటలు పండించే విధానంలో అవగాహన నూతన వ్యవసాయ పోకడలపై నిరంతర పరిశీలన దోమ : రైతు వేదికలే పల్లె ప్రగతి దీపికలుగా ని
దోమ : భూమి రిజిస్ట్రేషన్కు తాసిల్దార్ అడ్డుపడుతున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి �