250 కుక్కలకు వేటాడి మరీ చంపేసిన కోతులు | చంపేంత ఉండదు కదా అని అంటారా? అసలు ఏం జరిగిందో.. ఆ కోతులకు అంత కోపం ఎందుకు వచ్చిందో? అన్ని కుక్కలను ఎందుకు చంపాయో తెలుసుకుందాం రండి.
మహేశ్వరం, : కుక్కల దాడిలో 27 గొర్రెలు మృతి చెందిన సంఘటన మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జం మల్లేష్ గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం సాయంత్ర�
Puneeth rajkumar | నోరులేని జీవాలే కదా అంటూ వాటిని తక్కువగా అంచనా వేయకూడదు. అవసరం వచ్చినప్పుడు మనుషుల కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ యజమానుల గ�
ఆయుర్వేదం మనుషులకే పరిమితం కాదు. ప్రతి ప్రాణికీ పనికొస్తుంది. ప్రాచీన గ్రంథాల్లో జంతు చికిత్సా విధానాలు కూడా ఉన్నాయి. అప్పట్లో, శాలిహోత్రుడు జంతు వైద్యంలో సుప్రసిద్ధుడు. కుక్కల ఆరోగ్యానికి సంబంధించి ఆయ�
బంజారాహిల్స్ : హత్యాయత్నం కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులమీదకు కుక్కలను ఉసిగొల్పడం తో పాటు దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెల�
జూలూరుపాడు: మండలంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే తొమ్మిది మందిపై దాడి చేసి గాయపరిచాయి. పడమటనర్సాపురం గ్రామానికి చెందిన హర్షిత, జాన్సీ, సూరారం గ్రామానికి చెందిన శ్రీను, బలరా�
‘మనశ్శాంతి ఎక్కడి నుంచో రాదు. మన మధ్యే ఉంటుంది. పెంపుడు కుక్కల వల్లా దొరుకుతుంది’ అంటున్నది పుణెకు చెందిన మంజిరి ప్రభు. ‘డాగ్ట్రిన్ ఆఫ్ పీస్’ పేరుతో ఆమె ఓ పుస్తకాన్ని తీసుకొచ్చింది. గతంలో మంజిరి అనేక
న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన ఏడు జాగిలాలు రిటైర్ అయ్యాయి. అవి దాదాపు పదేండ్ల పాటు సేవలందించాయి. వాటికి సీఐఎస్ఎఫ్ అధికారులు వీడ్కోలు పలికారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్�
మీరు ఒక్కరే రోడ్డుపై వెళ్తున్నారు ! అప్పుడే ఓ కుక్కల గుంపు కరిచేద్దాం అన్నట్టుగా మిమ్మల్ని రౌండప్ చేస్తే ఏం చేస్తారు? చేతిలో ఉన్న వస్తువుతోనో.. లేదా దగ్గరలో దొరికిన రాయితోనో ఆ కుక్కలను బెది�
న్యూయార్క్, జూలై 19: కుక్కల కంటే పిల్లులకే కరోనా వైరస్ సోకే ప్రమాదం అధికమని తాజా అధ్యయనంలో తేలింది. న్యూయార్క్కు చెందిన వెటర్నరీ, బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హిన్హ్ లీ, ఆయన భార్య యూయింగ్ లియాంగ్ �
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు సంవర్థక
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు సంవర్థక
నటి వరలక్ష్మీ శరత్కుమార్ కొవిడ్ చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి అనేక వీడియోలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ముఖ్యంగా కరోనాతో ముడ�
94.3% కచ్చితత్వంతో ఫలితంలండన్, మే 24: ప్రత్యేక శిక్షణనిచ్చిన శునకాలు కరోనా రోగులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలవని మరో అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మె�
లండన్: కరుడుకట్టిన నేరస్థులను.. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు జాగిలాలను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులను కూడా గుర్తించేందుకు శునకాలు బాగా పనిచేస్తున్న�