ఊర కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఫత్తేపూర్ మైస మ్మ ఆలయ సమీపంలో ఉన్న అడవిలో గురువారం చోటు చేసుకున్నది. ఫారెస్ట్ అధికారుల కథనం మేరకు.. అడవిలో కొంత కాలంగా జింకల
Deer | కుక్కల దాడిలో(Dog attack) జాతీయ వన్యప్రాణి జింక మృతి(Deer died) చెందింది. ఈ విషాదకర సంఘటన నల్లగొండ( Nalgonda) జిల్లాలోని చలకుర్తి(Chalakurthi) వ్యవసాయ క్షేత్రం వద్ద గురువారం చోటు చేసుకుంది.
Peacock death | కుక్కలదాడిలో జాతీయ పక్షి నెమలి(Peacock death) మృత్యువాత పడింది. ఈ సంఘటన యాదగిరిగుట్ట(Yadagirigutta) ఆలయం కొండ కింద బస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
మండలంలోని కల్లడి గ్రామానికి చెందిన బండారి హర్షవర్ధన్ (5) కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కల్లడికి చెందిన బండారి మధు- రజ�
Dog Attack | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై ఓ కుక్క దాడి చేసేందుకు యత్నించగా, వారు లోపలికి పరుగెత్తారు. అయినప్పటికీ ఓ ఐదేండ్ల �
Dog attack | ‘మీ కుక్క రోజూ మా ఇంటి ముందు మల విసర్జన చేస్తున్నది’ అంటూ గొడవకు దిగిన పొరుగింటి మహిళపైకి ఓ యువకుడు తన పెంపుడు కుక్కను వదిలి దాడి చేయించాడు. అంతటితో ఆగక ఆ యువకుడు కూడా సదరు మహిళపై దాడి చేశాడు.
మూడేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని ముదెల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బల్గూరి స్రవంతి - ప్రవీణ్ దంపతు�
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం శివారు మేఘ్యాతండా, వెంకట్తండాల్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఆదివారం వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న 13 మందిపై దాడి చేసి గాయపరిచాయి.
వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లో వెళ్తే.. బల్మూరు మం డలం లక్ష్మీపల్లికి చెందిన దేవి, కుమార్ దంపతుల కుమారుడు అఖిల్ (8) తండ్రి చనిపోవడంతో అమ్మమ్మ ఊరైన అచ్చంపేట మండలం బొల్గా
Domestic Violence | కేరళలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భార్య తనపై గృహహింస కేసు పెట్టడంతో.. విచారణ కోసం వచ్చిన మహిళా అధికారిపైకి కుక్కను ఉసిగొల్పాడో వ్యక్తి. కుక్క దాడిలో అధికారి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో
కడెం మండలంలోని అంబారిపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందా యి. బాధితుడు కొండ వేణి కొమురయ్య తెలి పిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పాక లో గొర్రెలను ఉంచాడు.
Dog Attack | కాజీపేట : రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల( Dogs ) బెడద ఎక్కువైపోయింది. కుక్కల దాడుల్లో ఇప్పటికే ఒకరిద్దరు పిల్లలు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బాలుడు( Boy ) కూడా కుక్క నుంచి తప్పించుకున�
ఇటీవల హైదరాబాద్లో కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి అండగా ఉంటామని ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు.