MGM hospital | కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఎంజీఎం హాస్పిటల్లో రోగుల దుస్థితి. ఆరోగ్యం బాగాలేదని వైద్యం కోసం వెళ్తే వైద్యుల నిర్లక్ష్యానికి రోగి ప్రాణాల మీదకు వచ్చింది. వైద్యులు రోగి ప్రాణాలత
పెద్దపల్లి మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గత వారం క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని తెనుగువాడకు చెందిన ఢిల్
Kedari Geetha | మహదేవపూర్ ప్రభుత్వ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం తోనే ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందాడని బీఅర్ఎస్ మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత ఆరోపించారు.
వరంగల్ సీకేఎం హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ప్రసూతి కోసం వస్తే ప్రాణాలు పోయే స్థితికి తీసుకొచ్చారని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు హాస్పిటల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయ�
కాన్పు చేసి.. కడుపులోనే కాటన్ క్లాత్ మరిచి కుట్లు వేసిన వైద్యుల ఉదంతం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగార�
వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే బిడ్డ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బిళ�
జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ దవాఖాన (సీహెచ్సీ) వైద్యుల నిర్లక్ష్యంతో బుధవారం సాయం త్రం గర్భస్థ శిశువు మృతి చెందింది. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి ఏ మల్లికార్జున్�
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిన వ్యక్తిని దవాఖానకు తీసుకెళ్తే సకాలంలో వైద్యం అందలేదు. దవాఖానకు తరలించాల్సిన అంబులెన్స్ డైవర్ లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో క్షతగాత్రుడిని తరలించిన సంఘటన హత్నూ�
జిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందింది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలంలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి, బాధితుల వివరాల ప్రకారం మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామానికి చెందిన ప్రమీల గర్భం దాల్
మండలంలోని క్యాతూరులో నాలుగేండ్ల బాలుడు కుక్కకాటు గురై మృతి చెందాడు. బాలుడు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివారం పీహెచ్సీ వద్ద బా లుడి మృత దేహం ఉంచి కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు.
వైద్యుడి నిర్లక్ష్యమే.. పసికందు ప్రాణం తీసిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాత బెల్లంపల్లి పట్టణానికి చెందిన గందం గంగవ్వ �
పండంటి బిడ్డకు జన్మనిచ్చానని ఆనందపడేలోపే వైద్యుల నిర్లక్ష్యం య ముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అ మాంతం హరించిన ఘటన మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చోటుచేసుకున్నది.
జిల్లా సార్వజనీన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భస్థ శిశువు కన్నుమూసిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన జ
Nallagonda | నల్లగొండ(Nallagonda ) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..