Nallagonda | నల్లగొండ(Nallagonda ) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
New born baby | వనస్థలిపురం(Vanasthalipuram) ఏరియా ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో(Doctors negligence) అప్పుడే పుట్టిన బాబు(New born baby) మృతి చెందాడు.
Shamshabad | వైద్యుల(Doctors) నిర్లక్ష్యంతోనే మహిళ మృతి(Woman died) చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణం(Shamshabad)లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరా�