పండంటి బిడ్డకు జన్మనిచ్చానని ఆనందపడేలోపే వైద్యుల నిర్లక్ష్యం య ముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అ మాంతం హరించిన ఘటన మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చోటుచేసుకున్నది.
జిల్లా సార్వజనీన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భస్థ శిశువు కన్నుమూసిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన జ
Nallagonda | నల్లగొండ(Nallagonda ) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
New born baby | వనస్థలిపురం(Vanasthalipuram) ఏరియా ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో(Doctors negligence) అప్పుడే పుట్టిన బాబు(New born baby) మృతి చెందాడు.
Shamshabad | వైద్యుల(Doctors) నిర్లక్ష్యంతోనే మహిళ మృతి(Woman died) చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణం(Shamshabad)లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరా�