Mumbai: గ్యాంగ్రేప్కు గురైన 20 ఏళ్ల మానసిక దివ్యాంగురాలి కేసులో అనూహ్యమైన కోణం బయటపడింది. గర్భం దాల్చిన ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న 17 మందికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ రిపోర్టులో ఆ అమ్�
జన్యు పరిశోధన రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. గూగుల్ డీప్మైండ్ శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కృత్రిమ మేథస్సు సాధనం ఆల్ఫా జీనోమ్ ను విడుదల చేసింది. వ్యాధులకు కారణమయ్యే జన్యు మా
మనిషి జన్యు నిర్మాణాన్ని ఆసాంతం చదివి, అందులో లోపాల్ని పసిగట్టే ‘ఏఐ (కృత్రిమ మేధ) టెక్నాలజీ’ని గూగుల్ డీప్మైండ్ తయారుచేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత మానవ డీఎన్ఏలోని పెద్ద పెద్ద భాగాలన్న
మలేషియా పోలీసులు నల్లుల సాయంతో నేరగాళ్లను సులభంగా పట్టుకొంటున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మనుషుల రక్తాన్ని నల్లులు పీలుస్తాయన్న విషయం తెలిసిందే.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుకు (Delhi Blast Case) సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడు సంభవించిన ఐ20 కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) అని తేలింది.
జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్, నోబెల్ గ్రహీత జేమ్స్ డీ వాట్సన్(97) శుక్రవారం తుది శ్వాస విడిచారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బీహారీ డీఎన్ఏ’ అనే వ్యాఖ్యలు చేసి ఏడాదిన్నర అవుతున్నది. వ్యాఖ్యలు వివాదాస్పదమైనా అవి సాధారణంగా కాలక్రమంలో మరపున పడుతుంటాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహారీల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ నాసిరకమని రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు, వివిధ రాజకీయ పార్టీల నే
గోరు చుట్టుపై రోకలి పోటు సామెత వినే ఉంటారు. అలాంటిదేనట గోళ్లకు వేసే నెయిల్ పాలిష్. గోళ్లరంగుతో ప్రమాదకరమైన ముప్పును కొని తెచ్చుకోవద్దని ఐరోపా దేశాలు ప్రజలకు సూచిస్తున్నాయి. అంతేకాదు హానికారక నెయిల్ �
My Baby |కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు అయినా.. డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. తమిళంలో సూపర్హిట్ అయిన డీఎన్ఏ మూవీ.. తెలుగులో మై బేబీ టైటిల్తో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంద
DNA: తల్లి, తండ్రితో పాటు మరో మహిళకు చెందిన డీఎన్ఏతో .. బ్రిటన్లో 8 మంది పిల్లలకు జీవం పోశారు. డోనార్ మహిళ నుంచి ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియా తీసి పిండాన్ని డెవలప్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా వంశపా
వైద్యరంగంలో ఇప్పటివరకూ చేపట్టిన వినూత్న ప్రయోగాలు దాదాపుగా మానవాళి క్షేమాన్ని కోరేవిగానే ఉన్నాయి. అయితే, యూకేలోని శాస్త్రవేత్తలు తాజాగా మొదలుపెట్టిన ఓ ప్రయోగం మానవాళికి గొప్పవరమని కొందరు చెప్తుండగా, �
వేలి ముద్రలు, డీఎన్ఏ మాదిరిగానే శ్వాస పీల్చుకుని, వదిలిపెట్టే తీరు ప్రతి వ్యక్తికీ ప్రత్యేకంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మనిషిని గుర్తించేందుకు శ్వాస తీరును కూడా ఉపయోగించుకోవచ్చునని శాస్త్రవే�