Man Stabbed To Death | ఒక షాపులో పని చేసే వ్యక్తి దీపావళి పండుగ నాడు బహుమతి ఆశించాడు. గిఫ్ట్ అందకపోవడంతో యజమానికి ఫోన్ చేసి తిట్టాడు. ఈ నేపథ్యంలో షాపు ఓనర్ మరి కొందరితో కలిసి అతడ్ని హత్య చేశాడు.
Children Lose Eyesight | దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
Diwali Crackers | దీపావళి రోజున దేశవ్యాప్తంగా పటాకుల మోత మోగింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి బాంబులు కాల్చారు. యావత్ దేశవ్యాప్తంగా దీపావళి ఒకేరోజున 62వేల టన్నుల మందుగుండు సామగ్రిని ఉపయోగించార�
PM Modi | వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు.
Tragedy Love Story | దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు.
దీపావళి పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి నయా నరకాసురుడంటూ నరకాసురుడి పీడ విరగడైనప్పుడే తెలంగాణకు నిజమైన దీపావళి అన్నారు. పండుగ పూట మూసీ �
దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్�
Allu Family | దీపావళి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంబరాన్నంటేలా జరుపుకున్నారు. ప్రతి ప్రాంతంలోనూ దీపాలతో, పటాసులతో, ఆనందోత్సాహాలతో పండుగ సందడి నెలకొంది.
YS Jagan | చంద్రబాబు సర్కార్పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా అని ప్రశ్ని
Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్ 20: నిజామాబాద్లో రౌడీషీటర్ షేక్ రియాజ్ మృతి పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో జనాలు, యువత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంల�
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్�
దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Murmu), ప్రధాని మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు (Diwali Greetings) తెలిపిన రాష్ట్రపతి ముర్ము.. �