వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం హైదరాబాద్సహా జిల్లాల్లో భారీ వర్షాలు హైదరాబాద్/సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తు�
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుం డం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని పేర్�
వరదలతో ప్రభావితమైన 8 జిల్లాల్లో ఆరోగ్య సేవలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, ఈ నెల 16 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి
కాకతీయ వైభవ సప్తాహం జిల్లాలో ఒకరోజు ఘనంగా జరిపేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక సంబంధిత శాఖల అధికారులను ఆదేశ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కి�
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం బలంగా ఆవరించి ఉన్నది. దాంతో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్�
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు మార్చుతూ ట్రెజరీ అకౌంట్స్ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ఉన్న జీపీఎఫ్ ఖాతాలను టీచర్లు లేదా ఉద్యోగులు ఏ జిల్లాలో
కొత్తగా ఏర్పాటైన పేట జిల్లాను పాత జిల్లాలకు దీటుగా అభివృద్ధ్ది చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పర్యటన సందర్
జిల్లా స్థాయిలోనే అత్యవసర వైద్య సేవలు అందించేలా చూడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అనవసరంగా హైదరాబాద్ దవాఖానలకు రిఫర్ చేయొద్దని సూచించారు. అత్యవసర కేసులను తమ వద్దకే పంప�
ష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో సోమవారం (మే 2) నుంచి వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. పగటి
1. దక్షిణాపథం అంటే ఏ నదుల మధ్య ఉన్న ప్రాంతం? 1) నర్మద-గోదావరి 2) గోదావరి-కృష్ణ 3) నర్మద-తుంగభద్ర 4) తుంగభద్ర-కృష్ణ 2. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం? 1) 2014 జూన్ 2 2) 2014 జూన్ 3 3) 2014 జూలై 2 4) 2015 జూన్ 2 3. తెలంగాణ రాష్ట్రం ఉనికిరీత