ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
అభివృద్ధి ముసుగులో అన్యాయం చేస్తే సహించబోమని, కూల్చిన నిరుపేదల ఇళ్లను తిరిగి కట్టించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. జగిత్యాల అర్బన్(మున్సిపాలిటీ)కు చెందిన
ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దుమాల, ఆల్మాస్ పూర్లో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాద్యాయులకు పాత ఫెన్షన్ విదానం అమలు చేయాలని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ డిమాండ్ �
‘ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం’ నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ ఓ రాజకీయ బ్రోకర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ఆంధ్ర రాబంధును కేటీఆర్ పైకి రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిండని మండిపడ్డారు. జి
సుతారి భవన నిర్మాణ కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ఆ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మూలసపు రాజన్న పిలుపునిచ్చారు. భారత్ మజ్దూర్ సంఘ్ 70 వసంతాలు పూర్తిచేసుకుని 71 వ సంవత్సరంలో అడుగిడిన సందర్భాన్ని పురస్కరి�
మున్సిపాలిటీలో వీలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బీ రామచందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని శ్రామిక భవన్ లో సోమవ
బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం చేసిన నీటి యజ్ఞంలో భాగంగా చేపట్టిన చెక్డ్యాం జలకల సంతరించుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకులకు మేలుకొలుపు కార్యక్రమంగా చెక్డ్యాంలో ఈతను తీసుకున్నట్లు బీఆ
ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఎస్ట
ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్ అడ్రగా మారిపోయాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేఖంగా పనిచే�
భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో పా�
ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంపై ఆటో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించు�