TS High Court | దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చే�
‘ఆయా రామ్.. గయా రామ్’ సంస్కృతికి కాంగ్రెస్ మాతృసంస్థ అంటూ పార్టీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడ
పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను సమర్ప�
Supreme Court | మహారాష్ట్రలోని ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సోమవారం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది.
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గ
NCP crisis | మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం (NCP crisis) నెలకొన్నది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో తిరుగుబాటు చేసిన అజిత్ పవార్, ఆయన వర్గానికి చెందిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్�
MP's Disqualifie | మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం కోల్పోయారు. ఈ క్రమంలో ప్రజాప్రాతినిథ్య చట్టం1951పై మరోసారి చర్చ మొదలైంది. చట్టం ఆధారంగా 1988 నుంచి �
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎంపీ బండి సంజయ్కుమార్పై అనర్హత వేటు వేయాలని టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన లోక్సభ స్పీకర్, పార్లమెంట్ సెక్రట
రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున ప్రస్తుతానికి వ్యాఖ్య ల�
Rahul Gandhi | 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత (Disqualification) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా జర్మనీ (Germany) స్పందించింది. ఈ కేసులో ప్రజా
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో ఆదివారం అన్ని రాష్ర్టాల్లో ధర్నాలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్
అదానీ కంపెనీ వ్యవహారంపై తన ప్రశ్నలు ప్రధాని మోదీని కలవరపాటుకు గురిచేశాయని, ఆయన కండ్లలో భయాన్ని చూశానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ అనుబంధం దేశ వ్యవస్థలను నడుపుతున్నదని,