Shooting at Lucknow mall | షాపింగ్ మాల్ వద్ద కాల్పుల సంఘటన కలకలం రేపింది. కాల్పుల శబ్దం విని అక్కడున్న వారంతా భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
రామగుండం పద్మశాలీ సేవా సంఘంలో లెక్కల లొసుగులపై విభేదాలు పొడచూపుతున్నాయి . నూలు పౌర్ణమి పురస్కరించుకొని గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన వేడుకలకు సంబంధించి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న కొందరు వసూళ్లు చ�
Man Kills Father Over Front Seat | వాహనం ముందు సీటులో కూర్చోవడంపై తండ్రీ, కొడుకు మధ్య వివాదం జరిగింది. ముందు సీటులో తాను కూర్చొంటానన్న తండ్రిపై కుమారుడు ఆగ్రహించాడు. తండ్రి లైసెన్స్ గన్తో కాల్పులు జరిపి హత్య చేశాడు.
Cricket Dispute Clash | స్థానికంగా జరిగిన క్రికెట్ మ్యాచ్పై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస�
Dispute Over Instagram Post | ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో యువకుడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. (Man Kills Teen) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Man Sets On Fire | అత్తింటి వారితో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు తనను వేధిస్తున్నారని అతడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకున్నాడు.
Delhi Govt vs Lt Governor | దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం తలెత్తింది. (Delhi Govt vs Lt Governor ) ఈ నేపథ్యంలో ‘ప్రతి వివాదం’పై తమను ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
H D Deve Gowda | బీజేపీతో జేడీ(ఎస్) పొత్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ (H D Deve Gowda) గురువారం చర్యలు చేపట్టారు. ఆయనను పార్టీ నుంచి తొలగించార�
దాదాపు 60 ఏండ్లుగా వివాదంలో ఉన్న హైదరాబాద్లోని హైదర్నగర్ భూముల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 196.20 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంపై సుదీర్ఘకాలంగా వాదనలు జరుగుతున్నాయి. ఆ భూ వివాదంలో 11 ఎ
Japan New Islands | తాజాగా కనుగొన్న కొత్త దీవులు తమ భూభాగంలో మార్పు వల్ల కాదని జపాన్ తెలిపింది. సాంకేతికతలో పురోగతి, మ్యాప్లను వివరణాత్మకంగా పరిశీలించే తమ దేశ సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తున్నదని వెల్లడించింది.
హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో�
మండల కేంద్రంలో జరిగిన బీజేపీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. ఇటీవల బీజేపీలో చేరిన వారు గతంలో ఉన్న
ఐఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతడికి 18 రోజుల జైలు శిక్ష విధించింది. భార్య కాపుర�
మద్యం మత్తులో మిత్రుల మధ్య ఘర్షణ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై మరో స్నేహితుడు దాడి చేసి కడతేర్చిన ఘటన సోమవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం..
కమలనాథుల తీరు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు తయారైంది. మా దారి రహదారి అనే రీతిలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్య నేతల వద్ద అనుచరులతో బలప్రదర్శనకు దిగుతున్నారు. శనివారం జరిగిన బీజేపీ సభ సాక్ష�