‘భూ వివాదం పరిష్కరించుకుందాం’ అని పిలిచి ఒక రౌడీషీటర్ను తుపాకీతో, తన వ్యాపార భాగస్వామి కాల్చి చంపాడు. ఈ ఘటన లో మృతుడి వెంట ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యా యి. సోమవారం తెల్లవారు జామున మాదాపూర్ పోలీస్స్టే�
రైతన్న కోసం గ్రామస్తులు దండులా కదిలారు. మేమున్నామంటూ అండగా నిలిచారు. పొలాన్ని చదును చేసి ధైర్యం నింపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులపూర్కు చెందిన రైతు
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి సందులో గల కిటికీ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబం వారు కత్తితో దాడికి పాల్పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించ�
‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయ
తమ హక్కులు, గౌరవానికి గుర్తింపు, రక్షణ ఉన్నదని ప్రజలు భావించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వివాదాలను త్వరితగతిన పరిష్�
జంట హత్యల కేసు ఒడిషాలో కలకలం రేపింది. వ్యక్తిగత వివాదాల నేపధ్యంలో భార్యతో పాటు మరదలిని హత్య చేసిన వ్యక్తి రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లోనే దాచాడు.
వివాదాస్పద మ్యాప్ తొలిగించిన ట్విట్టర్..
తీవ్ర నిరసన వెల్లువెత్తిన తర్వాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దిగి వచ్చింది. వివాదాస్పదంగా పోస్ట్ ...