దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సర్కారీ బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో వాటాలను త్వరగా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే దాని సహాయార్థం ఆయా మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ కంపెనీల నుంచి దర�
Banks Privatisation | నాలుగు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాను విక్రయించేందుకు కేంద్ర ఆర్థికశాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఐసీ కోసం నిర్వహి�
LIC | జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేసన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ల్లో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ వాటాను విక్రయించాలని తలపోస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న మోదీ సర్కారు.. మరో అడుగు ముందుకేసింది. పీఎస్యూల్లో వాటాలను విక్రయిస్తున్న కేంద్రం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో�
కేంద్ర ప్రభుత్వం తాజాగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) వాటా అమ్మకానికి తెరతీసింది. ఖజానాకు రూ.1,100 కోట్లు సమకూర్చుకునేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 7 శాతం వాటాను విక్ర�
డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఉన్న న్యూటెక్నాలజీ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)పై కేంద్రం గురిపెట్టడంతో తొలిరోజ
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎల్ఐసీ-ఐపీవో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అబిడ్స్ బ్రాంచ్ (సీబీ-7) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎం�
సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్యూగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరంచేయాలని కేంద్రం కుట్ర. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మిక బిడ్డల కృషితో ‘కార్మికులకు లాభాల్లో వాటాలు’ అనే వార్తలు పత్
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న ఎల్ఐసీ వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమవుతుండటంతో, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ప్రజల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఎల్ఐ
మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తాము ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సీసీ�