లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిలయత్నం చేస్తున్నదని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మండిపడుతున్నారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం
త్వరలో మెగా ఐపీవోకు రానున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఎంబడెడ్ విలువను 66.6 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 5 లక్షల కోట్లు) ప్రభుత్వం ఖరారు చేసింది. సంస్థ ఎంబడెడ్ విలువ ఎంతమేరకు ప్రభుత్వం నిర్
న్యూఢిల్లీ : ఆస్తుల నగదీకరణ కార్యక్రమాన్ని (ఏఎంపీ) వేగవంతం చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలను నీతి ఆయోగ్ కోరింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ కార్యక్రమం ద్వారా రూ 88,190 కోట్లను సమీకరించాలనే
న్యూఢిల్లీ : జాతీయ నగదీకరణ ప్రణాళిక (ఎన్ఎంపీ)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని చేసిన వ్యాఖ్యలపై ఆర్ధి
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు ఉంచాలా లేదా ఉపసంహరించాలా అన్నది