నాలుగు కోట్లకుపైగా జనాభా.. దేశానికి ఐటీ అడ్డా.. వ్యాక్సిన్లా తయారీలో ప్రపంచానికే దిక్సూచి.. అనేక అంతర్జాతీయ పరిశ్రమల కేంద్రం.. నిత్యం వేల సంఖ్యలో దేశ, విదేశీ ప్రయాణాలు.. ఇదీ తెలంగాణ రాష్ట్రం ఘనత. అయినా రాష్ర
వేతనాల చెల్లింపు విషయంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైం వర్కర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప
ఆకాశంలో సగం.. అన్నింటా సగం అని ఉబ్బేయడమే తప్ప నిజానికి మహిళలకు ఇవ్వాల్సిన స్థానం ఇస్తున్నామా? అనే ప్రశ్న నిరంతరంగా ఎదురవుతూనే ఉంటుంది. చోటివ్వడం మాట అటుంచి ఉల్టా వివక్షకు గురిచేయడం జరుగుతుండటం మనం చూస్త�
విద్యాసంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు తీసుకున్న చర్యలేంటో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కుల వివక్షను రూపుమాపేందుకు చర్యలు చేపట్టేలా యూజీసీని ఆదేశించాల
మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగితేనేం.. ఆకాశంలో సగమని కీర్త్తినందుకుంటేనేం.. వివక్ష నుంచి మాత్రం వారు తప్పించుకోలేకపోతున్నారు. వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో అడుగడుగునా అది వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుబాటుల
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయో తెలుసా.. ‘0’.. అవును.. ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కొవిడ్ టీకాల నిల్వలు అడుగంటిపోయాయి. టీకాలను �
‘మోసగాళ్లకు మోసగాళ్లు, దొంగలకు దొంగలు అనే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగుతోంది. ఎనిమిదేళ్లుగా పేదల ఊసురు పోసుకుంటున్నదని, పెరిగిన ధరలు, పరిశ్రమల మూసివేత, మహిళలపై అత్యాచారాలు, చిరుద్యోగులపై వివక్�
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. గురువారం పోలీసులు ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ‘లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భ
దేశాభివృద్ధికి మహిళా సాధికారత అత్యావశ్యకమని, మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పిస్తేనే దేశ పురోగతి సాధ్యమని ప్రధాని నరేంద్రమోదీ తరుచూ ఉపన్యాసాలు ఇవ్వడం తెలిసిందే. అయితే ప్రధాని మాటలు నీటిమూటగానే మిగిల�
బతుకమ్మ, దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే.. తెలంగాణను పూర్తిగా విస్మరించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్లోనే ఉన్నా ప్ర�
అది రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్. కేంద్ర సహాయ మంత్రి దేవ్సిన్హ్ చౌహాన్.. తుర్క యాంజాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. గుడి ఆవరణలో ఆయన ఆసనంపై కూర్చొన్నారు. ఆయనతోపాటు అక్కడికి వచ్చిన స్థాన�
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ .. నిరాటంకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్లోని జామ్నగర్లో �