కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, అడుగడుగునా ఆంధ్రాధిపత్యమే కొనసాగుతుందనేందుకు నిదర్శనమే కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగుతో పాటు 24 భారతీయ భాషల్లో కృషి చేసిన సా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా ఇంకా కొన్ని చోట్ల సీమాంధ్రులు ఆడిందే ఆటగా..పాడిందే పాటగా సాగుతోంది. రెండేళ్ల కిత్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఉమ్మడి రాష్ట్ర �
‘వివక్ష అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే.. అది ఒక్కో రంగంలో ఒక్కో విధంగా ఉంటుంది. పరిస్థితుల్ని బట్టి వాటి స్థాయి ఉంటుంది.’ అంటున్నారు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.
Prakash Karat | ప్రధాని మోదీ అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహం అవుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం(CPM) నాయకుడు ప్రకాష్ కారత్(Prakash Karat) అన్నారు.
Kiren Rijiju: దేశంలో మైనార్టీల పట్ల ఎటువంటి వివక్ష లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దేశం గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ఇమేజ్పై ప్రభావం �
Bangladesh Govt | షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో మొదలైన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ను నియమిస్తూ దేశ అధ్యక�
నాలుగు కోట్లకుపైగా జనాభా.. దేశానికి ఐటీ అడ్డా.. వ్యాక్సిన్లా తయారీలో ప్రపంచానికే దిక్సూచి.. అనేక అంతర్జాతీయ పరిశ్రమల కేంద్రం.. నిత్యం వేల సంఖ్యలో దేశ, విదేశీ ప్రయాణాలు.. ఇదీ తెలంగాణ రాష్ట్రం ఘనత. అయినా రాష్ర
వేతనాల చెల్లింపు విషయంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైం వర్కర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప
ఆకాశంలో సగం.. అన్నింటా సగం అని ఉబ్బేయడమే తప్ప నిజానికి మహిళలకు ఇవ్వాల్సిన స్థానం ఇస్తున్నామా? అనే ప్రశ్న నిరంతరంగా ఎదురవుతూనే ఉంటుంది. చోటివ్వడం మాట అటుంచి ఉల్టా వివక్షకు గురిచేయడం జరుగుతుండటం మనం చూస్త�
విద్యాసంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు తీసుకున్న చర్యలేంటో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కుల వివక్షను రూపుమాపేందుకు చర్యలు చేపట్టేలా యూజీసీని ఆదేశించాల
మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగితేనేం.. ఆకాశంలో సగమని కీర్త్తినందుకుంటేనేం.. వివక్ష నుంచి మాత్రం వారు తప్పించుకోలేకపోతున్నారు. వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో అడుగడుగునా అది వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుబాటుల
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయో తెలుసా.. ‘0’.. అవును.. ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కొవిడ్ టీకాల నిల్వలు అడుగంటిపోయాయి. టీకాలను �
‘మోసగాళ్లకు మోసగాళ్లు, దొంగలకు దొంగలు అనే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగుతోంది. ఎనిమిదేళ్లుగా పేదల ఊసురు పోసుకుంటున్నదని, పెరిగిన ధరలు, పరిశ్రమల మూసివేత, మహిళలపై అత్యాచారాలు, చిరుద్యోగులపై వివక్�
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. గురువారం పోలీసులు ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ‘లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భ