తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనా, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయితో కలిసి శ్రీవారి�
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఒకప్పటి బాధితురాలు, నటి పూనమ్కౌర్ ఎక్స్లో స్పందించారు. ఓ లైంగిక వేధింపుల కేసులో డాన్స్ మాస్టర్ జానీపై తాజాగా సినీపెద్దలు స్పందించడంతో ప్ర�
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినీరంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా స్వశక్తితో పైకొచ్చారు. దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్లో కూడా తనదైన ముద్రను �
పాన్ ఇండియా సంస్కృతికి తెలుగు సినిమా నాంది పలకడంతో భారతీయ సినిమా ఎల్లలు చెరిగిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్లో నటించడం గొప్ప. కానీ ఇప్పుడు బాలీవుడ్కు చెందిన నటీనటులు సైతం దక్షిణాది సినిమాలు చేయడానికి ఉత�
‘గత 25 ఏండ్లుగా మీరు చూపిస్తున్న అభిమానాన్ని మరచిపోలేను. ప్రతి ఏడాది అది పెరిగిపోతున్నది. సంక్రాంతి నాన్నగారికి, నాకు బాగా కలిసొచ్చిన పండగ. ఈ సీజన్లో మా సినిమా రిలీజైతే అది బ్లాక్బస్టరే. ఈసారి కూడా బాగా గ
గుంటూరు రౌడీ రమణ...అతనిది కేర్లెస్ యాటిట్యూడ్. ఎవ్వరినీ లెక్కచేయడు. ‘చూడంగానే మజా వచ్చిందా? హార్ట్బీట్ పెరిగిందా? ఈల ఏయాలనిపించిందా?..ఇదీ తన గురించి తాను ఇచ్చుకున్న ఇంట్రడక్షన్.
Guntur Kaaram Trailer | ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా కూడా అందరి దృష్టి మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారంపైనే ఉంది. అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేష
‘మా గురువు బాలచందర్తో కలిసి 2004లో ఒక డ్రామా చూశాను. ఆ డ్రామాను స్ఫూర్తిగా తీసుకుని 17 ఏళ్ల తరువాత ‘వినోదయ సిత్తం’ పేరుతో సినిమాగా తీశాను. సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని అనుకుంటే సమాజం మనకి మంచి చేస్తుంద
మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి పూజా హెగ్డే తప్పుకుందని తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో డేట్స
“సమాజానికి ప్రతీక పాట. అక్కడి పరిస్థితిని ప్రతిబింబించేదీ పాటే. ఒకప్పుడు తెలంగాణలో ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ తరహా పాటలు ఉండేవి. ఇవాళ... ‘గోడ కట్టని గూడు నా పల్లె, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు..’ అ�
సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్ చిత్రాలొచ్చాయి.
‘ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన అపూర్వ విజయంతో పాటు ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుపొందడంతో చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో మహేష్బ�
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అలాంటి వాటిలో మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించా�