సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బాడీ డబుల్స్ ట్రెండ్ నడుస్తున్నది. స్టార్ హీరోలందరికీ ఓ బాడీ డబుల్ ఉండాల్సిందే. దర్శకులు సగం సినిమాను ఈ ‘డబుల్స్'తోనే కానిచ్చేస్తున్నారు. హీరోలు కూడా ‘మాకు బాడీ డబుల్
భారతీయ సినిమాలో డ్రీమ్ డైరెక్టర్లనగానే ప్రముఖంగా వినిపించే పేర్లు.. మణిరత్నం, రాజమౌళి, సంజయ్లీలా భన్సాలీ, శంకర్. ఈ నలుగురి సినిమాల్లో నటించాలని హీరోహీరోయిన్లు పలవరిస్తుంటారు. ఇటీవల కమల్ ముద్దుల తనయ �
రాజమౌళి దర్శకత్వంలో మహేష్బాబు కథానాయకుడిగా పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్లో షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో వివిధ భారతీయ భాషలకు చెందిన అగ్రతారలతో పాట�
దేవ్గిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహో విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద కో డైరెక్టర్గా పనిచేసిన త్రికోటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేకస్థానం ఉంది. ఇప్పుడు ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' పేరుతో యానిమేటెడ్ సిరీస్ రూపొందించి, కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించినందుకు చాలా ఆనందిస్తున్నాను’ అన్నారు ఎస్.
మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాలుష్యాన్ని పారదోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నామని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు.
సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (MP Santhosh kumar) �
ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ఐఎస్బీసీ)సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో క్రికెట్ టోర్నీల నిర్వహణకు సిద్ధ�
హరీశ్రావు పనిమంతుడు అని, ఆయనకు తాను ఓ పెద్ద అభిమానిని అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేర్కొన్నారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, ఇందుకు సిద్దిపేట నియోజకవర్గ డెవలప్మెంటే నిద�
SS Rajamouli | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ఘనంగా సన్మానించారు. బంజారాహిల్స్లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మ�
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలప�
దేశవ్యాప్తంగా అపూర్వ విజయం సొంతం చేసుకోవడమే కాకుండా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకున్న చారిత్రక కాల్పనిక చిత్రం ‘ఆర్ఆర్ఆర్' ఆస్కార్ బరిలో దిగబోతున్నది. ఈ విషయాన్ని గురువారం చిత్రబృందం ట్విట్టర�
మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ మూవీ సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా స్క్రిప్ట్, కాస్టింగ్ గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే నాయిక ఎవరైత
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ;హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద జీవిత చరిత్ర ఆధారంగా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ‘విశ్వవిజేత’ పుస్తకాన్ని బంజారాహిల్స్లోని ఆ సంస్థ కార్యాల