Ram Charan | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న సినిమా ‘గేమ్ఛేంజర్'. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇంకా నిర్మాణంలోనే ఉండటం అభిమానుల్లో అసహనానికి దారితీస్తూ వుంది. కమల్హాసన్తో శంకర్ తెర�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Indian 2 | ‘ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.. భారతీయుడుకి చావేలేదు.. ’.. సేనాపతి పాత్రలో ఉన్న కమల్హాసన్ ఈ డైలాగ్ చెప్పడంతో ‘భారతీయుడు’ సినిమా ముగుస్తుంది. సీక్వెల్ రావొచ్చు అన్న బీజాన్ని ప్రేక్షకుల మన�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
దర్శకుడు శంకర్ ‘ఇండియన్-2’, ‘గేమ్ ఛేంజర్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. శంకర్ కెరీర్లో ఒకేసారి రెండు సినిమాలను డైరెక్ట్ చేయడం ఇదే ప్రథమం. అయితే, ఈ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదల అవుతుంది? అనే విషయంపై �
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్' ఒకటి. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ నటిస్తున్న ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతుండటంతో మెగా అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.
‘ఇండియా’ పేరు మార్పు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ‘ఇండియా’ పేరును ‘భారత్'గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్మెన్' (1993) చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. చక్కటి సామాజిక సందేశంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్మెన్' (1993) చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. చక్కటి సామాజిక సందేశంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు సమా�
Game Changer | దర్శకుడు శంకర్ సినిమాలంటేనే భారీతనానికి పెట్టింది పేరు. అబ్బురపరిచే సెట్స్, గ్రాఫిక్స్ హంగులతో ఆయన చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ఇక పాటల చిత్రీకరణలో మిగతా దర్శకులకంటే శంకర్
అర్జున్ దాస్, దుసరా విజయన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్'. ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై వసంత బాలన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది.
సినిమా పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సినీ దర్శకుడు ఎన్ శంకర్కు ఐదు ఎకరాల భూమిని కేటాయించడాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్�