ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్' చిత్రం ఈ నెలలోనే సెట్స్మీదకు వెళ్లనుంది. ‘యానిమల్' వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత సందీప్రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న చిత్రమిదే కావడంతో పాన్ ఇండియా స్థాయిలో హైప
అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్' ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ‘స్పిరిట్' సెప్టెంబర్లో సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’
ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే హీరో సినిమాలు రెండుమూడు సెట్స్పై ఉంటే.. షెడ్యూల్ ప్లానింగ్లో ఇబ్బందులు తప్పవ్. ఒకప్పటి మేకింగ్ ైస్టెల్ వేరు. ఇప్పటి మేకింగ్ ైస్టెల్ వేరు. దాంతో హీరో డేట్స్ని దృష్టిలో
Director Sandeep Reddy Vanga | అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
రణబీర్కపూర్ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్' సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో హైఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పించి�
Mrunal Thakur | అరంగేట్రం చేసిన అనతికాలంలోనే తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది మరాఠీ భామ మృణల్ ఠాకూర్. సీతారామం, హాయ్ నాన్న చిత్రాల్లో ఈ భామ అభినయానికి ప్రశంసలు లభించాయి.
రణ్బీర్ కపూర్తో సందీప్రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్' చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. దాదాపు 900కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందా సినిమా. ఈ సినిమా ముగింపులో దీనికి సీక్వెల్గా ‘యానిమ
“పొట్టేల్' సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. దర్శకుడు సాహిత్ ఇంత గొప్పగా తీస్తాడని అనుకోలేదు. నిర్మాతలు చాలా ప్యాషన్తో తీశారు. రూరల్ బ్యాక్డ్రాప్లో ‘రంగస్థలం’ తర్వాత చూసిన మంచి సినిమా ఇదే. అందరూ తప
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో రాజాసాబ్, ఫౌజీ చిత్రీకరణ దశలో ఉంటే.. స్క్రిప్ట్ దశలో ‘కల్కి’ సెకండ్ పార్ట్ ఉంది.ఈ మూడు సినిమాలూ ఒకెత్తు అయితే.. సందీప్రెడ్డి వంగా ‘స్పిరిట్' ఒకెత్తు. ప్రస్తుత
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. అలాంటి వాటిలో ప్రభాస్-త్రిష జోడీ ఒకటి. వెండితెరపై హిట్పెయిర్గా గుర్తుంపుతెచ్చుకుందీ జంట.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన డైరెక్టర్ సందీప్ వంగా. ఇదే సినిమాను ‘కబీర్ సింగ్'గా హిందీలోనూ రీమేక్ చేసి అక్కడా హిట్ కొట్టి నిలబడ్డాడ
దర్శకుడు సందీప్రెడ్డి వంగా, రచయిత జావేద్అక్తర్ల మాటల యుద్ధం చల్లారేలా లేదు. విడుదలైన కొత్తలో ‘యానిమల్' సినిమాను ఉద్దేశించి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ‘స్తీలను కించపరుస్తూ
‘యానిమల్' సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రీ. అందులోని ఆమె పాత్రపై పలు విమర్శలు కూడా తలెత్తాయి. ఇటీవల ఆ పాత్ర గురించి త్రిప్తి మీడియాతో ముచ్చటించింది. ‘ఈ రంగంలో పరిథుల్ని పెట్ట�