‘ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అరుదైన కథతో తెరకెక్కించారు. ఆరేళ్లపాటు ఒక సినిమా కోసం అంకితభావంతో పనిచేయడం మామూలు విషయం కాదు’ అని అన్నారు అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. గురువారం జరిగిన ‘గామి’ చిత్ర ట
‘యానిమల్' సీక్వెల్ 2025లోనే రానున్నదా?.. అంటే ఔననే సమాధానమే ఇస్తున్నది బాలీవుడ్ మూవీ బజార్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్'పై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది.
ఇటీవల విడుదలైన ‘యానిమల్' చిత్రంలో సంప్రదాయ గృహిణి గీతాంజలి పాత్రలో చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది కన్నడ సోయగం రష్మిక మందన్న. హీరో రణభీర్కపూర్తో పోటాపోటీగా ఆమె నటన సాగిందని ప్రశంసలొచ్చా�
‘యానిమల్' సినిమాతో త్రిప్తి దిమ్రి క్రేజీ హీరోయిన్గా అవతరించింది. ‘యానిమల్'లో హీరోయిన్గా చేసిన రష్మికకు ఎంత పేరు వచ్చిందో.. సెకండ్హీరోయిన్గా తక్కువ నిడివిగల పాత్ర చేసిన త్రిప్తి దిమ్రికి కూడా అంత
తొలి సినిమాతోనే కల్ట్ మూవీ డైరెక్టర్ అనిపించుకోవడం చిన్న విషయంకాదు. అది తెలుగుచలనచిత్ర చరిత్రలో ఇద్దరి వల్లే అయ్యింది. వారిలో తొలి దర్శకుడు రామ్గోపాల్వర్మ అయితే.. రెండో దర్శకుడు సందీప్రెడ్డి వంగా.