ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ది రాజాసాబ్' ట్రైలర్ను సోమవారం విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ భారీ పాన్ ఇండియా
ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు హీరో సాయిదుర్గతేజ్. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టేశారాయన.
ప్రభాస్ ‘ది రాజాసాబ్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతున్నది. దర్శకుడు మారుతి చిత్ర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏ�
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్' చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘కల్కి’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న స�
‘పదేళ్ల అందమైన ప్రయాణం తేజుది. ఫైటర్లా పదేళ్ల ప్రయాణం పూర్తి చేశాడు. పాత్రకోసం తపించే నటుడు తేజు. మూర్తీభవించిన మంచి తనం తను. ఆంజనేయుడి సాక్షిగా చెబుతున్నా. యాక్సిడెంట్ తర్వాత తేజు ఇక్కడ నిలబడ్డాడంటే క�
సూపర్స్టార్డమ్ ఉన్న హీరోలు హారర్ కామెడీ జానర్లో సినిమా చేయడం అరుదు. ‘రాజా సాబ్' సినిమాతో ప్రభాస్ ఆ ఫీట్ చేస్తున్నారు. ఇది ప్రభాస్ చేస్తున్న ప్రయోగమే అని చెప్పాలి. నిజానికి ఆయన చేస్తున్నారు కాబట�
అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో ‘అడవిరాముడు’ అనే సినిమా చేశారు ప్రభాస్. ఆ సినిమాలో మహానటుడు ఎన్టీఆర్ క్లాసిక్"అడవిరాముడు’లోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ పాటను రీమిక్స్ చేశారు. పాట హిట్ అయ్య
ఇటీవల జరిగిన ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డుల్లో ‘బేబీ’ చిత్రం ఐదు అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం పాత్రికేయులతో ముచ్చటించింది.
రోజా, ఖుషి, దినేష్ ప్రధాన పాత్రధారులుగా దేవేందర్ దర్శకత్వంలో, రోజా భారతి నిర్మిస్తున్న చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. ఈ సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సం
అగ్ర హీరో ప్రభాస్ ఇప్పటివరకు హారర్ కామెడీ జోనర్లో సినిమాలు చేయలేదు. దాంతో మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది.