అగ్ర హీరో రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరును ఖరారు చేశారు. సోమవారం గ్లింప్స్ ని విడుదల చేశార�
అగ్ర హీరో రవితేజ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాత సుధాకర్ చెరుకూరి సన్నా�
రిలీజ్కు రెడీగా ఓ సినిమా.. నిర్మాణంలో ఓ సినిమా.. ఈ పంథాలో ముందుకు పోతూవుంటారు అగ్ర హీరో రవితేజ. ఆయన నటించిన ‘మాస్ జాతర’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.
రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మే 9న సినిమా విడుదల�
ప్రస్తుతం ‘మాస్ జాతర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు రవితేజ. కథానాయికగా శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. సినిమాను మేలో విడుద�