ఇంటర్మీడియట్కు డిప్లొమా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సైతం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేసింది.
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU) పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి ఆదిలాబాద్ జిల్లా లోని దాస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హా�
పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-25 ప్రవేశ పరీక్ష మంగళవారం జరగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఓఎమ్మార్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహిస్
పాలిటెక్నిక్ (డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ ఉమ్మడి జిల్లాలో మంగళవారం జరగనున్నది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏ�
పాలిటెక్నిక్ తుది విడత కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసింది. రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మరో 8,748 సీట్లు భర్తీకాకుండా మిగిలాయి. ప్రైవేట్ కాలేజీలతో పోల్చితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనే అత్యధ
రెగ్యులర్ బీఈడీ పూర్తిచేసి, స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసినవారు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుకు అర్హులేనని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆర్సీఐ
ఫైర్,సేఫ్టీ కోర్సుల్లో చేరేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు అడపా వెంకట్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నిరకాల రంగాలకు విశ్వవిద్యాలయాలున్న తెలంగాణలో ఇప్పుడు సంస్కృత విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించటం అత్యంత ముదావహం. ఎందరో మహా పండితులకు నిలయమైన ఈ నేలలో మల్లినాథ సూరి వంటి మహాత్ముడు పుట్టిన చోట ఈ విద్యా
రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లింగంగుట్ట సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటుచేసిన పాలిటెక్నిక్ కళాశాల అనతికాలంలోనే రాష్ట్రస్థా�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈవీపై సబ్జెక్టును ప్రవేశపెడతారు. రాష్ట్రంలో 85కు పైగా ఈవీ కంపెనీలున్నాయి. వీటిలో కొన్ని తయారీసంస్థలు ఉండగా, మరికొన్ని సర్వీస్స్ట
నూతన జాతీయ విద్యా విధానం-2020 మాతృ భాషను ప్రోత్సహించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలని, అవసరం అయితే 8వ తరగతి వరకు పెంచాలని సూచించింది.
Polycet | వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్ పాలిసెట్ (Polycet) ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యామండలి ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్